Infant Breathing Issues Mid-Air | విమానం గాలిలో ఎగురుతుండగా శ్వాస తీసుకోవడంలో శిశువుకు ఇబ్బంది ఎదురైంది. దీంతో ఆ విమానాన్ని దారి మళ్లించారు. ఒక ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఆ శిశువును వెంటనే ఆసుపత్రికి తరలిం�
Pilot Attack: ఢిల్లీ ఎయిర్పోర్టులో ఓ ప్రయాణికుడిపై పైలట్ దాడి చేశాడు. ఈ ఘటనలో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థ ఆ పైలట్ను సస్పెండ్ చేసింది. ఆ ఘటన పట్ల దర్యాప్తు చేపట్టనున్నట్లు పేర్కొన్నది.
Air India Express | జెడ్డా నుంచి కేరళలోని కోజికోడ్కు వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ (Air India Express) విమానం కొచ్చిలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది.
Airbus: ఎయిర్ బస్ కంపెనీకి చెందిన సుమారు 250 విమానాల్లో సాఫ్ట్వేర్ను అప్డేట్ చేయనున్నారు. దీంతో ఇండిగో, ఎయిర్ ఇండియా వద్ద విమాన రాకపోకలకు ఆలస్యం జరగనున్నది. సోలార్ రేడియేషన్ వల్ల ఫ్లయిట్ కంట�
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్..విమాన టికెట్లపై ప్రత్యేక రాయితీని ప్రకటించింది. ‘పేడే సేల్' పేరుతో ప్రకటించిన ఈ ఆఫర్ కింద టికెట్లపై 15 శాతం వరకు తగ్గింపు ధరతో అందిస్తున్నది.
Birth to baby | విమానం (Flight) ఏకంగా 35 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. సరిగ్గా అప్పుడే ఓ గర్భిణి (Pregnant) కి పురిటినొప్పులు మొదలయ్యాయి. ఫ్లైట్ సిబ్బంది అవసరమైన చర్యలు చేపడుతుండగానే ఆమె పండంటి మగబిడ్డ (Baby boy) కు జన్మనిచ్చి�
ఎయిర్ ఇండియా (Air India) విమానాల్లో వరుసగా సాంకేతిక సమస్యలు (Technical Issue) తలెత్తుతున్నాయి. బుధవారం ఒక్క రోజు ఎయిర్ ఇండియాకు చెందిన రెండు విమానాల్లో టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి.
Air India Express | ఎయిర్ ఇండియాలో భాగమైన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ను ఏవియేషన్ రెగ్యులేటర్ అయిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రహస్యంగా హెచ్చరించింది. ఎయిర్బస్ ఏ320లో ఇంజిన్ భాగాల మార్పులో వైఫల్యం, �
Air India Express | అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా (Air India) విమానం కుప్పకూలినప్పటి నుంచి ఆ సంస్థకు చెందిన పలు విమానాల్లో ఏదో ఒక సమస్య ఉత్పన్నమవుతూనే ఉంది.
Air India Express | ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కు చెందిన రెండు విమానాలు లగేజ్ తీసుకురాకుండా ఎయిర్పోర్టులో ల్యాండ్ అయ్యాయి. ఈ విషయం తెలుసుకుని ప్రయాణికులు షాక్ అయ్యారు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తీరుపై ఆగ్రహం �
Air India | ఇటీవల గతకొంతకాలంగా ఎయిర్ ఇండియా ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. తరుచూ విమానాల్లో సాంకేతిక సమస్యలతో నిలిచిపోతున్నాయి. అదే సమయంలో ఏసీలు పని చేయక.. సరైన సహాయం అందక ప్రయాణికులు తిప్పలు పడుతున్నారు.
టాటా గ్రూపునకు చెందిన విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ మరో ప్రత్యేక ఆఫర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘ఫ్లాష్ సేల్' పేరుతో ప్రకటించిన ఈ ఆఫర్ కింద ప్రారంభ విమాన టికెట్ ధరను రూ.1,300గా నిర్ణయ�
ఓ బెదిరింపు కాల్ (Bomb Threat) శంషాబాద్ విమానాశ్రయంలో కలకలం సృష్టించింది. కోల్కతా నుంచి హైదరాబాద్ వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. విమానంలోని బాత్రూంలో బాంబు పేల్చివ
విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసిన యువ పైలట్(30) గుండెపోటుతో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయారు. బుధవారం మధ్యాహ్నం శ్రీనగర్ నుంచి ఢిల్లీకి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాన్ని నడిపిన సదరు పైలట్, ఢిల్