అత్యవసర వైద్య రవాణాలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ ఎయిర్ అంబులెన్సు సర్వీసులను భారత్ త్వరలో ప్రవేశపెట్టనున్నది. రన్వే అవసరం లేకుండా నిటారుగా టేకాఫ్, ల్యాండింగ్(వీటీఓఎల్) అయ్యే ఎయిర్ అం
ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని వేగంగా దవాఖానకు తరలించి ప్రాణాలు కాపాడే లక్ష్యంతో పౌర విమానయాన శాఖ ఎయిర్ ఆంబులెన్సు సేవలను ప్రారంభించింది. హెలికాప్టర్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్(హెచ్ఈఎంఎస్) పే�
మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు (Mohamed Muizzu) భారత వ్యతిరేక వైఖరికి ఓ బాలుడు బలయ్యాడు. భారతదేశం అందించిన ఎయిర్క్రాఫ్ట్ను వినియోగించడానికి మయిజ్జు నిరాకరించడంతో బ్రెయిన్ స్ట్రోక్తో 14 ఏండ్ల బాలుడు మరణి�
దేశ వైద్య చరిత్రలోనే తొలిసారిగా అతి తక్కువ వయస్సు గల 18 నెలల చిన్నారి (బాలుడి)కి నగరంలోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఎక్మో చికిత్స అందించి రికార్డు సృష్టించింది. 29 రోజుల పాటు చిన్నారికి విజయవంతంగా �
ప్రజల అవసరాలను గుర్తించి, వారికి అసరా అందించడంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నది. సాగునీరు, సంక్షేమం రంగాల్లో కొత్త చరిత్రను సృష్టించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు.. పేదలకు వైద్యసేవ�
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఆర్ షాకు గుండెపోటు వచ్చింది. దీంతో వైద్యం కోసం ఆయనను ఎయిర్ అంబులెన్స్లో ఢిల్లీకి తరలించారు. హిమాచల్ ప్రదేశ్లో గురువారం ఈ సంఘటన జరిగింది. సుప్రీంకోర్�
Air ambulance | రెండు నెలల పసికందు. పుట్టుకతోనే ఊపరితిత్తుల సమస్య. ఏ క్షణంలో అయినా, గుండె ఆగిపోయే ప్రమాదం ఉన్నది. ప్రమాదపు అంచుల్లో పసి ప్రాణం తల్లడిల్లుతున్నది. వెంటనే, హాస్పిటల్కు తీసుకెళ్లకపోతే.. ఏమైనా జరగవచ్చు
ఎయిర్ అంబులెన్స్ ద్వారా నగరానికి తరలింపు కడప జిల్లా వాసికి నగరంలో చికిత్స 47 రోజుల పాటు శ్రమించి జీవం పోసిన కార్డియాక్ వైద్య బృందం అమీర్పేట్, నవంబర్ 13: నైజీరియాలో పని చేస్తున్న కడప జిల్లా వాసికి అపోల
అబుదాబి: ఎయిర్ అంబులెన్స్ కూలిన ఘటనలో ఇద్దరు పైలట్లతోసహా నలుగురు మరణించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని అబుదాబిలో ఈ ఘటన జరిగింది. ఎమిరేట్స్ పోలీస్కు చెందిన ఎయిర్ అంబులెన్స్ హెలీకాప్టర్
ముంబైలో ఎయిర్ అంబులెన్స్ అత్యవసర ల్యాండింగ్.. తప్పిన ప్రమాదం | ఐదుగురు వ్యక్తులతో బయలుదేరిన హైదరాబాద్ బయలుదేరిన ఎయిర్ అంబులెన్స్ గురువారం రాత్రి ముంబై ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్లో పాల్గొన్న కొంతమంది ఆటగాళ్లు కొవిడ్ బారిన పడుతుండడంతో ఈ లీగ్ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసింది. దీంతో విదేశీ ఆటగాళ్లు బృందాలుగా ఏర్పడి తమ ఇళ్లకు చేరుకు�