Aidwa | బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై హింస, దాడులు హత్యలు,అత్యాచారాలు రోజు రోజుకి పెరిగిపోయాయని ఐద్వా జనగామ జిల్లా అధ్యక్షురాలు ఇర్రి అహల్య అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, ఏరియా హాస్పిటల్స్ ను ప్రభుత్వం బలోపేతం చేయాలని ఐద్వా నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ, పట్టణ కార్యదర్శి భూతం అరుణకుమారి అన్నారు. శనివారం నల్లగొండ పట్టణంలోని �
రద్దీప్రాంతాల్లో వైన్ షాపులు ఉండడంతో మదుబాబులు రోడ్లపైనే వెహికిల్స్ పార్కింగ్ చేయడం వల్ల ఇబ్బదులకు గురికావాల్సి వస్తోందని ఐద్వా జిల్లా కార్యదర్శి జవాజి విమల మండిపడ్డారు. సిరిసిల్లలోని అమృత్ లాల్ �
ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా మహిళలకు ప్రసూతి సేవలను అందిస్తున్న సీకేఎం హాస్పిటల్ లో మౌలిక వసతులు మెరుగుపరచాలని ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Aidwa | కరీంనగర్, తెలంగాణ చౌక్, ఏప్రిల్ 17 : మహిళా హక్కుల సాధనకు పోరాటాలను ఉదృతం చేస్తామని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి తెలిపారు. మహిళా హక్కుల పరిరక్షణ సాధనే లక్ష్యంగా, అంబేద్కర్, పూలే ఆశయాల సాధన
చిక్కడపల్లి : ఢిల్లీలోని కస్తూర్బా నగర్లో మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా (ఐద్వా) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. శుక్రవారం ఐద్వా ఆధ్వర�
ప్రైవేటుకు దోచిపెడుతున్న మోదీ ప్రభుత్వం ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మిరియం సూర్యాపేట బొడ్రాయి బజార్, సెప్టెంబర్ 24: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతున్నదని అఖిల �