తమిళనాడు మాజీ సీఎం పన్నీర్సెల్వంకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామినే కొనసాగించాలని కోర్టు గురువారం తీర్పు చెప్పింది. దీనిపై మద్రాస్ హైకోర�
Edappadi Palaniswami: పళనిస్వామియే అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక జనరల్ సెక్రటరీగా కొనసాగుతారని ఇవాళ సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొన్నది. పన్నీరుసెల్వం వేసిన పిటీషన్ను కోర్టు కొట్టిపారేసింది. కోర్�
అన్నాడీఎంకే కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆ పార్టీ ఏర్పాటు చేసిన పోస్టర్ నుంచి బీజేపీని తొలగించారు. బీజేపీ గుర్తు, ప్రధాని మోదీ, ఇతర నేతల ఫొటోలు అందులో లేవు.
AIADMK former Ministers: అన్నాడీంఎకేకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులు సీ విజయభాస్కర్, ఎ స్పీ వేలుమణి ఇండ్లపై ఇవాళ విజిలెన్స్, అవినీతి నిరోధక శాఖ సోదాలు నిర్వహిస్తోంది. ఈ ఇద్దరు మంత్రులకు చెందిన 30 ప్రదేశాల్లో �
చెన్నై : అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో తమిళనాడుకు చెందిన సీబీ సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. జూలై 11న చైన్నైకి సమీపంలో ఉన్న వానగరంలో అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుండగా.. మాజీ మ�
చెన్నై: పన్నీర్ సెల్వం (ఓపీఎస్)కు ఊరట లభించింది. ఆయనకు అనుకూలంగా మద్రాస్ హైకోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది. జూన్ 23 నాటి యధాతథ స్థితిని కొనసాగించాలని తెలిపింది. కోఆర్డినేటర్, జాయింట్ కోఆర్డినేటర్ ఇద్దర�
చెన్నై : తమిళనాడు చెన్నైలోని అన్నా డీఎంకే ప్రధాన కార్యాలయ తాళాలను పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే పళనిస్వామికి అందించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఇటీవల ఇరువర్గాలకు చెందిన కార్యకర
అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టిన పళని పార్టీ నుంచి పన్నీర్సెల్వం సస్పెన్షన్ సర్వసభ్యసమావేశంలో కీలక తీర్మానం చెన్నై, జూలై 11: తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకేలో నాయకత్వ పోరుపై గత కొంతకాలంగా కొన�
Paneerselvam | అన్నాడీఎంకేపై పళనిస్వామి క్రమంగా పట్టుపెంచుకుంటున్నారు. పార్టీలో ద్వంద్వ నాయకత్వానికి మంగళం పలికిన సర్వసభ్య మండలి.. మరో సంచలన నిర్ణయం తీసుకున్నది. పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ స�
Palaniswami | అన్నాడీఎంకేలో ద్వంద్వ నాయకత్వానికి తెరపడింది. ప్రధాన కార్యదర్శి పదవిని పునరుద్ధరిస్తూ పార్టీ సర్వసభ్య మండలి భేటీలో నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవిని సృష్టించాలని తీ�
డీఎంకేను దెబ్బతీయాలనుకున్న వారు ఇప్పుడు తుడిచిపెట్టుకుపోయారని ఏఐఏడీఎంకేలో నాయకత్వ సంక్షోభాన్ని ఉద్దేశించి తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ అన్నారు.
చెన్నై : అన్నాడీఎంకే పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. పార్టీ కోఆర్డినేటర్, మాజీ డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వంపై కార్యకర్తలు వాటర్ బాటిళ్లతో దాడి చేశారు. ఆయన వేదిక నుంచి వెళ్ల�