తమిళనాడు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార డీఎంకే విజయ దుందుభి మోగించింది. చెన్నై కార్పొరేషన్లో క్లీన్ స్వీప్ చేయడంతో పాటు విపక్ష అన్నాడీఎంకేకు కంచుకోటగా పిలిచే పశ్చిమ తమిళనాడులోనూ జోరు
ACB | తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీకి చెందిన ప్రముఖ నేత కేపీ అన్బళగన్ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. కేపీ అన్బళగన్కు చెందిన 57 ప్రాంతాల్లో తనిఖీలు జరిగాయి.
AIADMK | Panneerselvam | Palaniswami | unanimous election | C Ponnayan | Tamil Nadu | AIADMK Party | అన్నాడీఎంకే పార్టీలో కీలకమైన రెండు పదవులకు ఎన్నికలు సోమవారం
పూర్తయ్యాయి. పార్టీ కన్వీనర్గా
O Panneer Selvam: ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) పార్టీలోకి ఆ పార్టీ బహిష్కృత నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత నెచ్చెలి
చెన్నై/న్యూఢిల్లీ: అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు వీకే శశికళకు చెందిన రూ.100 కోట్ల విలువైన ఆస్తులను ఆదాయం పన్ను శాఖ అధికారులు జప్తు చేశారు. 1991-96 మధ్య తమిళనాడు సీఎంగా జయలలిత ఉన్నప్పుడు పయనూర్ గ్రామంలో శశికళ
చెన్నై: అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ, ఆ పార్టీలో కీలక నేత, మాజీ డిప్యూటీ సీఎం ఓ పన్నీర్ సెల్వంను ఓదార్చారు. ఆయన భార్య విజయలక్ష్మీ మరణంపై తన సంతాపాన్ని తెలిపారు. చెన్నైలోని జెమ్ ఆసుపత్రిలో పన్నీర
చెన్నై: తమిళనాడులోని అన్నాడీఎంకే పార్టీకి చెందిన మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి ఇంటితో పాటు ఆయనకు సంబంధం ఉన్న 52 ప్రదేశాల్లో ఇవాళ డైరక్టరేట్ ఆఫ్ వెజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ (డీవీఏసీ) పోలీసులు తని�
చెన్నై: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 2012 నుంచి 2021 మధ్య ఏఐఏడీఎంకే ప్రభుత్వం విపక్ష రాజకీయ నాయకులపై నమోదు చేసిన పరువు నష్టం కేసులను రద్దు చేశారు. సుమారు 130 పరువు నష్టం కేసుల ఉపసంహ�
చెన్నై: డీఎంకే తప్పుడు హామీలతో తమిళనాడు ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని ఏఐఏడీఎంకే సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం ఓ పన్నీర్ సెల్వం ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాలను డీఎంకే ప్ర�
చెన్నై: వీకే శశికళపై తమిళనాడులో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. అన్నాడీఎంకే పార్టీకి చెందిన నేత సీ వీ షణ్ముగం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆ కేసు బుక్ చేశారు. శశికళ గురించి వ్యతిరేకంగా మాట్లాడిన తర్వాత త�
మాజీ మంత్రి అరెస్ట్| విదేశీ మహిళను అత్యాచారం చేశాడనే ఆరోపణలపై మాజీ మంత్రిని పోలీసులు అరెస్టు చేశారు. అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి ఎం మణికందన్ను ఆదివారం ఉదయం తమిళనాడు పోలీసులు బెంగళూరులో త
చెన్నై: శశికళతో మాట్లాడే వారిని పార్టీ నుంచి బహష్కరిస్తామని తమిళనాడుకు చెందిన ఏఐఏడీఎంకే తమ నేతలను హెచ్చరించింది. సోమవారం జరిగిన పార్టీ సమావేశంలో ఈ మేరకు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్�