అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టిన పళని పార్టీ నుంచి పన్నీర్సెల్వం సస్పెన్షన్ సర్వసభ్యసమావేశంలో కీలక తీర్మానం చెన్నై, జూలై 11: తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకేలో నాయకత్వ పోరుపై గత కొంతకాలంగా కొన�
Paneerselvam | అన్నాడీఎంకేపై పళనిస్వామి క్రమంగా పట్టుపెంచుకుంటున్నారు. పార్టీలో ద్వంద్వ నాయకత్వానికి మంగళం పలికిన సర్వసభ్య మండలి.. మరో సంచలన నిర్ణయం తీసుకున్నది. పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ స�
Palaniswami | అన్నాడీఎంకేలో ద్వంద్వ నాయకత్వానికి తెరపడింది. ప్రధాన కార్యదర్శి పదవిని పునరుద్ధరిస్తూ పార్టీ సర్వసభ్య మండలి భేటీలో నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవిని సృష్టించాలని తీ�
డీఎంకేను దెబ్బతీయాలనుకున్న వారు ఇప్పుడు తుడిచిపెట్టుకుపోయారని ఏఐఏడీఎంకేలో నాయకత్వ సంక్షోభాన్ని ఉద్దేశించి తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ అన్నారు.
చెన్నై : అన్నాడీఎంకే పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. పార్టీ కోఆర్డినేటర్, మాజీ డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వంపై కార్యకర్తలు వాటర్ బాటిళ్లతో దాడి చేశారు. ఆయన వేదిక నుంచి వెళ్ల�
తమిళనాడు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార డీఎంకే విజయ దుందుభి మోగించింది. చెన్నై కార్పొరేషన్లో క్లీన్ స్వీప్ చేయడంతో పాటు విపక్ష అన్నాడీఎంకేకు కంచుకోటగా పిలిచే పశ్చిమ తమిళనాడులోనూ జోరు
ACB | తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీకి చెందిన ప్రముఖ నేత కేపీ అన్బళగన్ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. కేపీ అన్బళగన్కు చెందిన 57 ప్రాంతాల్లో తనిఖీలు జరిగాయి.
AIADMK | Panneerselvam | Palaniswami | unanimous election | C Ponnayan | Tamil Nadu | AIADMK Party | అన్నాడీఎంకే పార్టీలో కీలకమైన రెండు పదవులకు ఎన్నికలు సోమవారం
పూర్తయ్యాయి. పార్టీ కన్వీనర్గా
O Panneer Selvam: ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) పార్టీలోకి ఆ పార్టీ బహిష్కృత నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత నెచ్చెలి
చెన్నై/న్యూఢిల్లీ: అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు వీకే శశికళకు చెందిన రూ.100 కోట్ల విలువైన ఆస్తులను ఆదాయం పన్ను శాఖ అధికారులు జప్తు చేశారు. 1991-96 మధ్య తమిళనాడు సీఎంగా జయలలిత ఉన్నప్పుడు పయనూర్ గ్రామంలో శశికళ
చెన్నై: అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ, ఆ పార్టీలో కీలక నేత, మాజీ డిప్యూటీ సీఎం ఓ పన్నీర్ సెల్వంను ఓదార్చారు. ఆయన భార్య విజయలక్ష్మీ మరణంపై తన సంతాపాన్ని తెలిపారు. చెన్నైలోని జెమ్ ఆసుపత్రిలో పన్నీర