చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో అన్నాడీఎంకే, ఏఎంఎంకే మధ్య ఘర్షణ జరిగింది. అరుప్పుక్కోట్టై అసెంబ్లీ నియోజకవర్గం అన్నాడీఎంకే అభ్యర్థి వైగై సెల్వన్, సత్తూర్ కౌంటింగ్ హాల్ వద్దకు వచ్�
చెన్నై : తమిళనాడులోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిథి స్టాలిన్ సహా పలువురు ఆ పార్టీ నేతలు ఓటర్లకు డబ్బు పంచుతున్నారని ఏఐఏడీఎంకే ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ ఐ�
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు నానాపాట్లు పడుతున్నారు. అలాగే తమ చేష్టలతో జనం, మీడియా దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. తమిళనాడు మంత్రి, అన్నా�
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలు పార్టీల అభ్యర్థులు చిత్ర విచిత్ర వేషధారణలు, వినూత్న చర్యలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దివంగత మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు శశికళ బంధు
దాండియా | కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దాండియా ఆడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ కార్యకర్తలతో కలిసి దాండియా ఆడారు. దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ
కోయంబత్తూర్: ఎన్నికల వేళ ఓట్ల కోసం నాయకులు పడే పాట్లు అన్నీఇన్నీ కావు. రకరకాల ఫీట్లు చేస్తూనే ఉంటారు. కానీ తమిళనాడులో మాత్రం తన అభిమాన నేత కోసం ఓ వ్యక్తి అరుదైన ఫీట్ చేశాడు. యోగా టీచర్ అయిన ఆ వ
నాగపట్టణం: తమిళనాడులో ఏప్రిల్ ఆరవ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఆయా రాజకీయ పార్టీలు ప్రచార హోరు పెంచేశాయి. ఇక అన్నాడీంఎకే అభ్యర్థి తంగ కత్తిరావన్ ఏకంగా ఓ ఓటరు
తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి షాక్ తగిలింది. ముగ్గురు ఎన్డీయే అభ్యర్థుల నామినేషన్లను రిటర్నింగ్ ఆఫీసర్లు తిరస్కరించారు. తలస్సేరి నియోజకర్గం నుంచి పోటీ చేయాలని భావి
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఒక్క సీటు గెలిచినా అది బీజేపీ ఎమ్మెల్యే విజయమే అవుతుందని డీఎంకే చీఫ్ స్టాలిన్ అన్నారు. కాంచీపురంలో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అ�
చెన్నై : ఏప్రిల్ 6న తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీల ప్రచారం జోరందుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరూర్ నియోజకవర్గంలోని మావాడియన్ ఆలయ వీధిలో డ�