తమిళనాడులోని విరుదునగర్ లోక్సభ స్థానానికి ఆసక్తికర పోటీ నెలకొంది. అక్కడి నుంచి బీజేపీ తరపున నటి రాధిక శరత్ కుమార్ పోటీ చేస్తున్నారు. దీంతో ఆమెపై సినీ రంగానికే చెందిన వ్యక్తిని బరిలో దింపాలని అన్నాడ�
AIADMK | తమిళనాడులో భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పెరిగిందని భావిస్తే.. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ఎస్ జైశంకర్ను లోక్సభ ఎన్నికల్లో ఈ రాష్ట్రం నుంచి పోటీ చేయించాలని బీజేపీకి అన్నాడీఎంకే సీన
Trisha Krishnan | ఇటీవల తమిళ నటుడు మన్సూర్ వ్యాఖ్యల కారణంగా అయిన రచ్చ మరువకముందే మరో వ్యక్తి త్రిషపై అసహ్యకరమైన కామెంట్స్ చేశాడు. గతంలో ఓ ఎమ్మెల్యే డబ్బులిచ్చి త్రిషను రిసార్ట్కు తీసుకొచ్చాడని అన్నాడీఎంకే బహి�
Tamil Nadu | తమిళనాడులో గతంలో మిత్రపక్షాలుగా కొనసాగిన బీజేపీ, ఏఐఏడీఎంకే పార్టీలు ప్రస్తుతం దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టగా మద్దతు లభిస�
Former MLAs Join BJP | సుమారు 15 మంది మాజీ ఎమ్మెల్యేలు (Former MLAs Join BJP) మాజీ ఎంపీ బీజేపీలో చేరారు. దేశ రాజధాని ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో వారంతా బీజేపీ సభ్యత్వం తీసుకుని ఆ పార్టీ కండువాలు కప్పుకున్నారు.
Stand when I'm talking | తాను మాట్లాడేటప్పుడు నిల్చోవాలని (Stand when I'm talking) మహిళా అధికారిణిని స్థానిక ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేపై ఆ అధికారిణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమిళనాడులో ఈ సంఘటన జరిగింది.
తమిళనాడు ఉపముఖ్యమంత్రిగా ఉదయనిధి స్టాలిన్ నియమితులు కానున్నారా. సీఎం స్టాలిన్ తన కుమారుడిని ఉన్నత పదవిలో కూర్చోబెట్టడానికి మార్గం సుగమం చేస్తున్నారా.. అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.
Tributes | అనారోగ్యంతో ఈ ఉదయం కన్నుమూసిన ప్రముఖ నటుడు, డీఎండీకే పార్టీ అధ్యక్షుడు కెప్టెన్ విజయకాంత్ (Vijayakanth) పార్థివదేహానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ప్రస్తుతం అభిమానులు, పార్ట
Legal notice to Tamil Nadu Speaker | తమిళనాడు స్పీకర్ ఎం అప్పావుకు ఆ రాష్ట్రంలోని ప్రతిపక్ష అన్నాడీఎంకే లీగల్ నోటీసు పంపింది. (Legal notice to Tamil Nadu Speaker) వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమ పార్టీకి క్షమాపణ చెప్పడంతోపాటు రూ.10 కోట్ల నష్ట
Siddaramaiah | దేశంలో బీజేపీ వ్యతిరేక గాలి (Anti BJP wave) వీస్తున్నది, ప్రస్తుతం దేశమంతటా బీజేపీపై వ్యతిరేకత మొదలైందని కర్ణాటక ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య (Siddaramaiah) వ్యాఖ్యానించారు.