Siddaramaiah | దేశంలో బీజేపీ వ్యతిరేక గాలి (Anti BJP wave) వీస్తున్నది, ప్రస్తుతం దేశమంతటా బీజేపీపై వ్యతిరేకత మొదలైందని కర్ణాటక ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య (Siddaramaiah) వ్యాఖ్యానించారు.
మరో కొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కేంద్రంలోని అధికార ఎన్డీయే కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే పార్టీ ఎన్డీయే కూటమి నుంచి వైదొలగుతున్నట్టు సోమవారం స�
AIADMK: బీజేపీకి అన్నాడీఎంకే బ్రేకప్ చెప్పింది. ఆ పార్టీతో ఉన్న పొత్తు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నది. ఎన్డీఏ కూటమి నుంచి కూడా తప్పుకుంటున్నట్లు అన్నాడీఎంకే వెల్లడించింది. దీనిపై ఇవాళ ఆ పార్టీ నేతలు
తమిళనాడులోని తేని నియోజకవర్గం ఏఐఏడీఎంకే ఎంపీ రవీంద్రనాథ్ ఎన్నిక చెల్లదని మద్రాస్ హైకోర్టు గురువారం తీర్పునిచ్చింది. ఆ పార్లమెంటరీ స్థానం వెంటనే ఖాళీ అయినట్టు ప్రకటించింది.
AIADMK : తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ అన్నాడీఎంకే పార్టీ ఇవాళ తీర్మానం చేసింది. అన్నామలై వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నట్లు ఆ తీర్మానంలో పేర్కొన్నారు. అన్నాడీఎంకే జనర
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి నియామకానికి ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేయడానికి ‘రెండు ఆకుల’ గుర్తును కూడా పళనిస్వామి వర్గానికి కేటాయించింది.
AIADMK | పన్నీర్ సెల్వానికి ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎడప్పాడి కే పళనిస్వామి నియామకాన్ని కేంద్రం ఎన్నికల సంఘం ఆమోదించింది. ఈ విష�
Big setback for BJP | బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలదోస్తూ కుటిల రాజకీయాలు చేస్తున్న బీజేపీకి తమిళనాడులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన 13 మంది కీలక నేతలు ఇవాళ గుడ్బై
తమిళనాడులో (Tamil Nadu) భారతీయ జనతా పార్టీకి (BJP) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ ఐటీ వింగ్ చీఫ్ (IT Wing) సీటీఆర్ నిర్మల్ కుమార్ (Nirmal kumar)తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
VK Sasikala | జయలలిత వదిలేసిన పనులు పూర్తి చేయాలన్నది తన కోరిక అని వీకే శశికళ అన్నారు. అందుకే ఎన్ని పోరాటాలు చేసైనా సరే పార్టీని ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. తన కోసం కాకపోయినా తమిళనా
తమిళనాడు మాజీ సీఎం పన్నీర్సెల్వంకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామినే కొనసాగించాలని కోర్టు గురువారం తీర్పు చెప్పింది. దీనిపై మద్రాస్ హైకోర�