పథకాలకు సంబంధించి ఇచ్చే ప్రకటనల్లో పేర్ల వాడకంపై మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వివిధ ప్రకటనల ద్వారా పథకాలను ప్రారంభించేటప్పుడు, నిర్వహించేటప్పుడు జీవించి ఉన్న వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి/�
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే బహిష్కృత నేత ఓ పన్నీర్సెల్వం (ఓపీఎస్) బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. కాగా,
వచ్చే ఏడాది జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోఅన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి గెలిస్తే తమ పార్టీ ప్రభుత్వంలో భాగమవుతుందని హోం మంత్రి అమిత్ షా చేసిన ప్రకటనపై అన్నాడీఎంకే విభిన్నంగా స్పందించడంప
Anna University case | తమిళనాడులోని అన్నా యూనివర్సిటీ లైంగిక వేధింపుల కేసుపై అధికార డీఎంకే, ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఏఐఏడీఎంకే మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో వ్యక్తిని రక్షించడానికి సీఎం ఎంకే స్టా�
ఏడాది ముందే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటున్నది. పార్టీలు ఎన్నికల బరిలో దిగడానికి అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అధికార డీఎంకేను ఎలాగైన గద్దెదించి ముఖ్యమంత్రి పీఠాన్ని చేజిక్కి
AIADMK Walkout | తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే వరుసగా రెండో రోజు కూడా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. ఆ పార్టీ అధినేత ఎడప్పాడి కె పళనిస్వామి అధికారంలో ఉన్న డీఎంకేపై మండిపడ్దారు. అధికార పార్టీ ‘ఊసరవ
2026లోజరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని కేంద్ర హోం మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు అమిత్ షా శుక్రవారం ప్రకటించారు.
K Palaniswami | బహిష్కరించిన ఓ పన్నీర్సెల్వం (ఓపీఎస్)కు పార్టీలో ఎలాంటి స్థానం లేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే పళనిస్వామి అన్నారు. పార్టీలోకి ఆయనను తిరిగి తీసుకునే అవకాశం లేదని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో దాడులు, హింసాత్మక ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన పార్టీ ఎంపీలు, ఎమ్మెల
Kallakurichi | తమిళనాడు రాష్ట్రంలోని కళ్లకురిచి (Kallakurichi) జిల్లా కరుణాపురంలో కల్తీసారా (Toxic Alcohol) తాగి మృతి చెందిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
తమిళనాడు మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలిగా రాష్ట్ర రాజకీయాల్లో ఒకప్పుడు కీలక పాత్ర పోషించిన వీకే శశికళ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీలోకి తిరిగి ప్రవేశించే సమయం వచ్చిందన్నారు. అందర్నీ ఏకతాటి�
VK Sasikala | తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత (Jayalalitha) నెచ్చెలి వీకే శశికళ (VK Sasikala) కీలక ప్రకటన చేశారు. అన్నాడీఎంకే (AIADMK ) పార్టీలోకి తన రీఎంట్రీకి సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు.
తమిళనాడులో బీజేపీతో పొత్తుపై రకరకాలుగా వినిపిస్తున్న ఊహాగానాలను ఏఐఏడీఎంకే జనరల్ సెక్రెటరీ ఇ పళనిస్వామి తోసిపుచ్చారు. 2026 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని, బీజేపీతో పొత్తు ఉండదని