KA Sengottaiyan | అన్నాడీఎంకే (AIADMK) పార్టీ నుంచి తనను బహిష్కరించడాన్ని సవాల్ చేస్తూ తాను కోర్టుకు వెళ్తానని తమిళనాడు (Tamil Nadu) విద్యాశాఖ మాజీ మంత్రి (Former Education Minister) కేఏ సెంగొట్టైయన్ (KA Sengottaiyan) తెలిపారు. పార్టీలో అర్ధ శతాబ్దానిక
KA Sengottaiyan | శశికళ సహాయకుడైన కేఏ సెంగోట్టయన్ను ఏఐఏడీఎంకే బహిష్కరించింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఆయనను తొలగించారు. సెంగోట్టయన్తో ఎవరూ కలవద్దని పార్టీ కార్యకర్తలకు సూచించారు.
MGR's Statue Vandalised | తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. మదురై జిల్లా తిరుప్పరంకుండ్రం నియోజకవర్గంలోని అవనియాపురంలో ఈ సంఘటన �
పథకాలకు సంబంధించి ఇచ్చే ప్రకటనల్లో పేర్ల వాడకంపై మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వివిధ ప్రకటనల ద్వారా పథకాలను ప్రారంభించేటప్పుడు, నిర్వహించేటప్పుడు జీవించి ఉన్న వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి/�
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే బహిష్కృత నేత ఓ పన్నీర్సెల్వం (ఓపీఎస్) బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. కాగా,
వచ్చే ఏడాది జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోఅన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి గెలిస్తే తమ పార్టీ ప్రభుత్వంలో భాగమవుతుందని హోం మంత్రి అమిత్ షా చేసిన ప్రకటనపై అన్నాడీఎంకే విభిన్నంగా స్పందించడంప
Anna University case | తమిళనాడులోని అన్నా యూనివర్సిటీ లైంగిక వేధింపుల కేసుపై అధికార డీఎంకే, ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఏఐఏడీఎంకే మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో వ్యక్తిని రక్షించడానికి సీఎం ఎంకే స్టా�
ఏడాది ముందే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటున్నది. పార్టీలు ఎన్నికల బరిలో దిగడానికి అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అధికార డీఎంకేను ఎలాగైన గద్దెదించి ముఖ్యమంత్రి పీఠాన్ని చేజిక్కి
AIADMK Walkout | తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే వరుసగా రెండో రోజు కూడా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. ఆ పార్టీ అధినేత ఎడప్పాడి కె పళనిస్వామి అధికారంలో ఉన్న డీఎంకేపై మండిపడ్దారు. అధికార పార్టీ ‘ఊసరవ
2026లోజరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని కేంద్ర హోం మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు అమిత్ షా శుక్రవారం ప్రకటించారు.
K Palaniswami | బహిష్కరించిన ఓ పన్నీర్సెల్వం (ఓపీఎస్)కు పార్టీలో ఎలాంటి స్థానం లేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే పళనిస్వామి అన్నారు. పార్టీలోకి ఆయనను తిరిగి తీసుకునే అవకాశం లేదని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో దాడులు, హింసాత్మక ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన పార్టీ ఎంపీలు, ఎమ్మెల
Kallakurichi | తమిళనాడు రాష్ట్రంలోని కళ్లకురిచి (Kallakurichi) జిల్లా కరుణాపురంలో కల్తీసారా (Toxic Alcohol) తాగి మృతి చెందిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.