జిల్లాలో అర్హులైన ప్రతి రైతుకూ రుణమాఫీ పథకం వర్తించేలా పటిష్ట చర్యలు చేపట్టాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ సూచించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రైతు రుణమాఫీపై బ్యాంకర్లు, వ్యవసా�
నకిలీ విత్తనాలు అమ్మితే డీలర్లపై చర్యలు తప్పవని శంకర్పల్లి మండల వ్యవసాయాధికారి సురేశ్బాబు, డిప్యూటీ తహసీల్దార్ ప్రియాంక అన్నారు. శుక్రవారం శంకర్పల్లి మండల కేంద్రంలో ఎస్ఐ సంతోష్తో కలిసి ఫర్టిలై�
ఫర్టిలైజర్ దుకాణాల్లో కల్తీవిత్తనాలు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని దుబ్బాక సీఐ శ్రీనివాస్ సూచించారు. సోమవారం దుబ్బాక పట్టణంలో పలు ఫర్టిలైజర్ దుకాణాలను ఆయన నేతృత్వంలో వ్యవసాయశాఖ అధికారులు, �
నిషేధిత పత్తి విత్తనాలు రవాణా చేస్తున్న ఇద్దరిని సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు కలిసి పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ. 19.2 లక్షల విలువజేసే నిషేధిత పత్తి విత్తనాలను స్వాధీనం చేసు�
ఇటీవల కురిసిన అకాల వర్షం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. జొన్న, మొక్కజొన్న, పొగాకు, కంది, నువ్వులు, మిరప, వరి, మామిడి పంటలు దెబ్బతిన్నాయి.
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మండలం కొందుర్గు మండల వ్యవసాయ శాఖ పరిధిలోనూ రైతుబంధు నిధులు పక్కదారి పట్టినట్టు తెలిసింది. రైతుల పేరిట నకిలీ పత్రాలను సృష్టించి వాటికి బ్యాంకు ఖాతాలు తెరిచి నిధులను దుర్విన
మండలంలో ఏటేటా పత్తి సాగు గణనీయంగా పెరుగుతున్నది. గతేడాదితో పోల్చితే ఈసారి ఈ పంట సాగు బాగా పెరిగింది. ఈ ఏడాది 10,5 94 ఎకరాలకు పైగా పంటను రైతులు సాగు చేశారు.
Cultivation Techniques | వరి పంటను రైతులు గతంలో కొడవళ్లతో మొదళ్ల వరకు కోసేవారు. పశువుల పెంపకంపై కూడా రైతులు మక్కువ చూపేవారు. దీంతో వరి గడ్డిని కుప్పలుకుప్పలుగా పశుగ్రాసం కోసం నిల్వచేసేవారు. ప్రస్తుతం సాగు విధానంలో అనేక
Tips for Cultivation | వరి కొయ్యలను కాలిస్తే పర్యావరణ కాలుష్యం ఏర్పడడంతోపాటు పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులు నశిస్తున్నాయి. సారవంతమైన భూమి దెబ్బతింటున్నది. రైతులు చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే వరి కొయ్యల మిగులు అవశ
నైరుతి పవనాల రాకతో జిల్లాలో రెండు రోజుల నుంచి మోస్తరు జల్లులు కురుస్తున్నాయి. శుక్రవారం తరిగొప్పులలో అత్యధికంగా 35.6 మి.మీ వర్షం కురవగా, అత్యల్పంగా లింగాలఘనపురంలో 1.8 మి.మీ కురిసింది. ఈసారి ఆలస్యంగానైనా భారీ