ఈ ఏడాది తొలకరి జల్లులు సకాలంలో కురువడంతో రైతులు మురిసిపోయారు. వర్షాలు సమృద్ధిగా కురవడంతో సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. మక్తల్ నియోజకవర్గంలో అధికంగా పత్తి, వరి పంటలు సాగు చేస్తుండగా, వరిసాగులో తగిన జాగ్రత
అకాలవర్షాలు.. వడగండ్లు.. అతివృష్టి.. అనావృష్టి.. పరిస్థితి ఏదైనా రైతులకు పంటనష్టాలు, కష్టాలు తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితుల నుంచి రైతులను ఆదుకునేందుకు అన్ని పంటలకు బీమా కల్పిస్తామ ని కాంగ్రెస్ పార్టీ ఎన్న�
సిద్దిపేట జిల్లా నంగునూరు మండల పరిధిలోని మైసంపల్లి గ్రామంలో మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్రెడ్డి ఆయిల్పామ్ తోటను గురువారం కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారులు పరిశీలించారు. అనంతరం మండల పరిధిలోని నర్మ�
కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం వ్యవసాయ శాఖాధికారులు చేపట్టిన ఫార్మర్ ఐడీ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఓటీపీ సమస్యతో అటు అధికారులు, ఇటు రైతులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఎయిర్టెల్ సిమ్కార్డు ఉన్న
ఆదిలాబాద్ జిల్లా వానకాలం సాగు ప్రణాళికను వ్యవసాయ శాఖ అధికారులు తయారు చేశారు. 5,85,350 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. గతేడాది వానకాలంలో 5,79,124 ఎకరాల్లో పంటలు సాగవగా.. ఈ ఏడాది విస్తీర్ణం స�
మండలంలోని కుర్తిరావుల చెర్వు గ్రామంలో నకిలీ విత్తనాలను పట్టుకున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు, ఎస్సై నందికర్ తెలిపారు. ఈ మేరకు వివరా లిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కురువ శ్రీను అలియాస్ రాజు వ్యక్తి తన వ
వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో ఉండి రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతువేదికలు నేడు నిరుపయోగంగా మారుతున్నాయి. లక్షలాది రూపాయలతో ఏర్పా టైన వాటి లక్ష్యం నెరవేరడం లే�
వ్యవసాయ సాగులో పంట మార్పిడికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ సత్య శారద రైతులను కోరారు. కలెక్టరేట్లో మంగళవారం జిల్లాస్థాయి ప్రణాళిక కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంట మార్పిడిప�
నమ్మిన పాపానికి రైతులను కాంగ్రెస్ నట్టేట ముంచిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. ‘మద్దతు ధర లేదు..బోనస్ రాదు.. రేవంత్రెడ్డి పాలనలో ప్రతి రైతు క్వింటాల్కు వెయ్యి రూపాయలు నష�
రుణమాఫీ.. దేశానికి అన్నం పెట్టే రైతుల కుటుంబాల్లో చిచ్చుపెట్టిం ది. కొల్లాపూర్ నియోజకవర్గంలో రణరంగంగా మా రింది. అర్హత ఉండీ మాఫీ కాకపోవడంతో రైతుల కు టుంబాలను ఆందోళనకు గురిచేస్తున్నది.
‘రుణమాఫీ జరగని రైతులు వ్యవసాయ కార్యాలయాల్లో దరఖాస్తులు ఇవ్వండి..అధికారులు మీ సమస్యను పరిష్కరిస్తారు’ అంటూ సాక్షాత్తు సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం అలాంటిదేమీ కనిప�