మండలంలో ఏటేటా పత్తి సాగు గణనీయంగా పెరుగుతున్నది. గతేడాదితో పోల్చితే ఈసారి ఈ పంట సాగు బాగా పెరిగింది. ఈ ఏడాది 10,5 94 ఎకరాలకు పైగా పంటను రైతులు సాగు చేశారు.
Cultivation Techniques | వరి పంటను రైతులు గతంలో కొడవళ్లతో మొదళ్ల వరకు కోసేవారు. పశువుల పెంపకంపై కూడా రైతులు మక్కువ చూపేవారు. దీంతో వరి గడ్డిని కుప్పలుకుప్పలుగా పశుగ్రాసం కోసం నిల్వచేసేవారు. ప్రస్తుతం సాగు విధానంలో అనేక
Tips for Cultivation | వరి కొయ్యలను కాలిస్తే పర్యావరణ కాలుష్యం ఏర్పడడంతోపాటు పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులు నశిస్తున్నాయి. సారవంతమైన భూమి దెబ్బతింటున్నది. రైతులు చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే వరి కొయ్యల మిగులు అవశ
నైరుతి పవనాల రాకతో జిల్లాలో రెండు రోజుల నుంచి మోస్తరు జల్లులు కురుస్తున్నాయి. శుక్రవారం తరిగొప్పులలో అత్యధికంగా 35.6 మి.మీ వర్షం కురవగా, అత్యల్పంగా లింగాలఘనపురంలో 1.8 మి.మీ కురిసింది. ఈసారి ఆలస్యంగానైనా భారీ
వానకాలం సాగుపై వ్యవసాయశాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. నిర్మల్ జిల్లావ్యాప్తంగా 4.10 లక్షల ఎకరాల్లో పత్తి, వరి, మక్క, సోయా, పప్పు దినుసులు పండించేందుకు కార్యాచరణ తయారు చేశారు.
అన్నదాతలు ఆగం కావద్దన్నదే తెలంగాణ సర్కార్ ఉద్దేశం. నకిలీ విత్తనాల బారిన పడి రైతులు నష్టపోకుండా చూడాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాయంత్రాంగం గట్టి నిఘా పెట్టింది. పోలీస్, వ్యవసాయ,
మరో మూడు వారాల్లో వానకాలం సాగు ప్రారంభంకానున్న నేపథ్యంలో విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లలో రైతన్నలు జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. మార్కెట్లో గుర్తింపు లేని, నకిలీ విత్తనాలు పుట్�
యాసంగిలో సాగు చేసిన పంటలన్నీ చేతికొచ్చాయి. ఇక నేడో రేపో కోతలు ప్రారంభిద్దామని రైతులు సిద్ధమవుతున్నారు. వరుణుడు మాత్రం అకారణంగా ప్రకోపించి అకాల వర్షం కురిపించాడు.
వరికి ప్రత్యామ్నాయ పంటల సాగు అత్యవసరం దొడ్డు బియ్యం కొనటానికి కేంద్రం ససేమిరా నూనె గింజలు, పప్పు పంటలవైపు మళ్లాలి రైతులకు అధికారులు అవగాహన కల్పించాలి 15 రోజుల్లో పంట మార్పిడిపై నివేదికలివ్వండి ఐటీ, పరిశ�