వ్యవసాయ, ఉద్యాన రంగాన్ని జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఉద్యాన వర్సిటీ ఉపకులపతి దండా రాజిరెడ్డి అన్నారు. ములుగులోని తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో శుక్రవారం ‘తెలంగాణ ఉద్యాన అభివృద�
‘వానమ్మ.. వానమ్మ... ఒక్కసారన్న వచ్చిపోవే...’ అంటూ గ్రామీణ ప్రాంతాలు వర్షాల కోసం వేయి కండ్లతో ఆశగా ఎదురుచూస్తున్నాయి. వ్యవసాయ రంగానికి అత్యంత కీలకమైన జూన్లో వర్షాలు ముఖం చాటేయడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవ�
వ్యవసాయరంగం ఎదురొంటున్న సవాళ్ల నేపథ్యంలో స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)ఫౌండేషన్ సహకారంతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం త్వరలో ప్రారంభించనున్న అరిసా(ఏఆర్ఐఎస్ఏ) (ఏఐ, రొబొ�
రాష్ట్రంలో ఆదర్శ రైతు వ్యవస్థను మళ్లీ తీసుకువస్తామని రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. శనివారం హుస్నాబాద్లోని వ్యవసాయ మా ర్కెట్ యార్డులో రైతు మహోత్సవం రెండో రోజు కార్యక్రమా�
వ్యవసాయ రంగంలో గిరిజనులను తీర్చిదిద్దాల్సిన ఐటీడీఏలోని వ్యవసాయ, ఉద్యాన శాఖ కనుమరుగయ్యాయి. ఈ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు ఏండ్ల తరబడి భర్తీకి నోచుకోవడం లేదు. దీంతో గిరిజనులు అధునాతన వ్యవసాయాన్ని అంది పు�
వ్యవసాయ రంగంలో నిష్ణాతులైన తెలంగాణ రైతులను అవమానించిన పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ వెంటనే యావత్ తెలంగాణ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి
రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి నిధుల కేటాయింపులో ప్రాధాన్యమివ్వలేదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. దీనిపై శనివారం రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగే�
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగానికి బడ్జెట్లో కేటాయింపులు పెంచి.. సంక్షోభం నుంచి రైతులను బయటపడేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ డిమాండ్ చేశారు. మంగళవారం వైవీ కృష్ణారావు భవన్
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని సీపీఎం పేర్కొంది. ఇది కార్పొరేట్ అనుకూల బడ్జెట్ అని విమర్శించింది. కేంద్ర బడ్జెట్ను నిరసిస్తూ సోమవారం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్రోడ్డులో నిర్వహ�
కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి సంబంధించి కీలక ప్రకటనలు వెలువడ్డాయి. దేశంలో వృద్ధికి వ్యవసాయమే మొదటి చోదకశక్తి అని పేర్కొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. బడ్జెట్లో వ్యవసాయానికి ప్రాధా
వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్న ఆకుపచ్చని ఉడుములను పెద్ద ఎత్తున వధించేందుకు తైవాన్ ప్రయత్నిస్తున్నది. ఈ ద్వీపంలోని దక్షిణ, మధ్య ప్రాంతాల్లో దాదాపు 2 లక్షల వరకు ఈ జీవులు ఉన్నట్లు అంచనా. సుమారు 1,
గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ప్రధానమైన వ్యవసాయ రంగానికి వెన్నుదన్నుగా నిలిచే ప్రాథమిక సహకార సంఘాలను బలోపేతం చేసే దిశగా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం జిల్లాలో ఉన్న 12 పీఏసీఎస్లను పునర్వ్యవస్థీకర
చవకైన దీర్ఘకాల రుణాలను అందించాలని, తక్కువ పన్నులు అమలు చేయాలని, పీఎం కిసాన్ ఆదాయ మద్దతును రెట్టింపు చేయాలని రైతు సంఘాల ప్రతినిధులు, వ్యవసాయ రంగ స్టాక్హోల్డర్లు కేంద్రాన్ని డిమాండ్ చేశారు.