తెలంగాణ గడ్డపై వ్యవసాయం కేవలం ఒక వృత్తి కాదు, అది కోట్లాది మంది జీవనాధారం. ‘రైతు నవ్వితేనే రాష్ట్రం నవ్వుతుంది’ అనే నినాదాన్ని గుండెలకు హత్తుకున్న గడ్డ ఇది. రైతును అన్నదాతగా గౌరవించటం మన సంస్కృతిలో భాగం.
ఈయన పేరు చెవుల భాస్కర్. హుజూరాబాద్ మండలం రంగాపూర్ స్వగ్రామం. వరికోతల సీజన్లో హార్వెస్టర్ నడుపుతుంటాడు. రోజుకు 80 లీటర్ల చొప్పున డీజిల్ ఉంటేనే పొద్దంతా హార్వెస్టర్ నడుస్తుంది. రెండు రోజుల నుంచి పెట�
ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను ఆగమాగం చేసిన పశ్చిమాసియా యుద్ధం ప్రభావం సాగు రంగం మీద కూడా పడింది. వ్యవసాయ దిగుబడికి కీలకమైన ఎరువుల ఉత్పత్తిపై పశ్చిమాసియా ఉద్రిక్తతలు తీవ్ర ప్రభావాన్ని చూపినట్టు కేంద్ర
‘రైతన్నకు వెన్నుదన్ను’ రైతుల పరోక్ష సేవలో పనిచేసిన వారి జీవన రేఖల సమాహారమని చెప్పవచ్చు. మన దేశం వ్యవసాయాధారిత దేశం. రైతు దేశానికి వెన్నెముక. రైతు అభివృద్ధికి సమగ్ర ఆధునిక సమాచారం సకాలంలో అందాలి.
నాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయానికి 24 గంటల పాటు నాణ్యమైన కరెంటు అందగా, ప్రస్తుతం రైతులకు విద్యుత్ కష్టాలు మొదలయ్యాయి. రోజురోజుకూ విద్యుత్ డిమాండ్ పెరుగుతుండడంతో లో ఓల్టేజీ సమస్యలు ఎదురై మోట
ఎన్నికల ముందు అలవిగాని హామీలు ఇచ్చి, మాయమాటలతో పాలన సాగిస్తున్న మోసాల కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, పాలేరు మాజీ ఎమ్మెల్�
స్వయంగా కేసీఆర్ రైతు కావడంతో ఆనాడు బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కిందని తద్వారా కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు రైతు బాంధవుడుగా పేరు తెచ్చుకోవడం జరిగిందని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ�
భవిష్యత్తులో వ్యవసాయ రంగంవైపు యువతను ఆకర్షించడానికి కృత్రిమ మేధస్సుతో కూడిన డ్రోన్లు, రోబోటిక్స్ వంటి ఇతర అధునాతన సాంకేతిక పరిజ్ఞానం చాలా తోడ్పాటు అందిస్తున్నదని ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు �
రాష్ట్రంలో రైతుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వీ.కోటేశ్వరరావు విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభ�
సుదీర్ఘ పోరాటాలు, అనేక త్యాగాలు, విద్యార్థుల ఆత్మ బలిదానాలు, చివరికి కేసీఆర్ ఆమరణ దీక్షతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడిన వెంటనే జరిగిన ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్కు పాలనాధికారం అప్పజెప్ప�
కాంగ్రెస్ సర్కారు వ్యవసాయరంగాన్ని విస్మరిస్తున్నది. రైతులకు సమగ్ర సమాచారం అందించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ సర్కారు క్లస్టర్ల వారీగా నిర్మించిన రైతు వేదికల పర్యవేక్షణను గాలికొదిలేసింది.
కురుస్తున్న వర్షాల కారణంగా రైతులు తను పండించిన మక్కజొన్నలు సరిగా ఎండక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో మల్లాపూర్ మండలం కొత్త ధాం రాజ్ పల్లి గ్రామానికి చెందిన పన్నాల నారాయణ రెడ్డి అనే ర�
వ్యవసాయ, ఉద్యాన రంగాన్ని జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఉద్యాన వర్సిటీ ఉపకులపతి దండా రాజిరెడ్డి అన్నారు. ములుగులోని తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో శుక్రవారం ‘తెలంగాణ ఉద్యాన అభివృద�
‘వానమ్మ.. వానమ్మ... ఒక్కసారన్న వచ్చిపోవే...’ అంటూ గ్రామీణ ప్రాంతాలు వర్షాల కోసం వేయి కండ్లతో ఆశగా ఎదురుచూస్తున్నాయి. వ్యవసాయ రంగానికి అత్యంత కీలకమైన జూన్లో వర్షాలు ముఖం చాటేయడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవ�