యూరియా కొరతతో ఉమ్మడి జిల్లా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సరైన సమయానికి యూరియా, డీఏపీ అందకపోవడంతో సాగుచేసిన పంటలు ఎదగడం లేదని ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడిచినా ఎరువుల కొ
వ్యవసాయ సీజన్ ఆసరాగా చేసుకుని పలువురు వ్యక్తులు గ్రామాల్లో కార్లలో వచ్చి షాపుల్లో విక్రయించే దానికి తక్కువ ధరకే పురుగుల మందులు విక్రయిస్తున్నారు. మందులు కొనుగోలు చేసిన రైతులు తమకు బిల్లు ఇవ్వాలంటే బి
యూరియాకు నానో యూరియా లింక్ పెట్టారు. అరలీటర్ నానో యూరియా లిక్విడ్ బాటిల్ను కొంటేనే ఆధార్ కార్డుతో రెండు యూరియా బస్తాలు ఇస్తున్నారు. కాపులకనపర్తి సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే గవిచర్ల గోదాంలో ఎరువు
రైతన్నలకు తిప్పలు మొదలయ్యాయి. ఆంధ్రా పాలకుల సమయంలో కనిపించిన దృశ్యాలు పునరావృతమవుతున్నాయి. నేటి కాంగ్రెస్ పాలనలో వ్యవసాయ సీజన్ ప్రారంభంలోనే అన్నదాతలు చుక్కలు చూస్తున్నారు. యూరియా కోసం పాడరాని పాట్ల�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బుధవారం రోజంతా వర్షం దంచికొట్టింది. వానకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైనప్పటికీ వర్షాలు తగినంతగా కురవకపోవడంతో అన్నదాతలు ఆందోళనకు గురయ్యారు. మేనెల అర్ధభాగంలోనే రుతుపవనాలు కదిలి వర్�
కొన్ని బ్యాంకుల్లో దళారుల దందా నడుస్తున్నది. రైతుల అవసరాలను వారు ఆసరాగా చేసుకొని, అందినకాడికి దోచుకుంటున్నారు. అడిగేవారు లేకపోవడంతో అమాయక రైతులను మోసం చేసి క్యాష్ చేసుకుంటున్నారు.
కళ్లలో ఒత్తులేసుకొని కోటి ఆశలతో ఎదురుచూసిన కర్షకులను కనీస కనికరం లేకుండా నిలువునా వంచించింది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతుభరోసా నుంచి మొదలుకొని రుణమాఫీ దాకా అన్నింటా దగా చేసింది. చివరికి సీజన్ ముగిసినా �
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం చింతల్తండా ఓ మారుమూల పల్లె. 85 కుటుంబాలున్న ఈ గ్రామంలో అందరూ రైతులే. గ్రామ పరిధిలో 160 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి. వారిలో కేవలం 35 మందికే కాంగ�
పంటల సీజన్ ప్రారంభమై రెండు నెలలైనా జిల్లాలో రుణ ప్రణాళిక జాడలేకుండా పోయింది. ఇప్పటికే రావాల్సిన రైతుబంధు పంటల సాయం రాకపోవడం, ఇటు బ్యాంకుల నుంచి పంట రుణాలు అందకపోవడం వంటి కారణాలతో అన్నదాతలు అరిగోస పడుతు
బీఆర్ఎస్ సర్కారు తెచ్చిన రైతుబంధు పథకం దేశంలోనే ఒక సంచలనంగా మారింది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని తమ రాష్ర్టాల్లో అమలు చేయాలనే నిశ్చయానికి వచ్చాయి. ఏకంగా కేంద్ర ప్రభుత్వమే ఈ పథకాన్ని కాపీకొట్టి కిస�
ప్రస్తుత వ్యవసాయ సీజన్కు సాగర్ జలాల కొరత ఏర్పడటంతో ఖమ్మం జిల్లా ఆయకట్టు రైతులు ఆదివారం పాలేరు రిజర్వాయర్ వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం అనధికారికంగా తాగునీటి అవసరాలకు నిల్వ చేసిన నీటిని సాగర్ పాత కాల�
రాష్ట్రంలో నకిలీ విత్తన విక్రయదారులపై పోలీసులు, అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా విక్రయదారులపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తున్నారు.
Agriculture | గతంలో సాగు నీటి సమస్య కారణంగా వాన పడితే గానీ దుక్కి దున్నే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఇప్పుడు కథ మారింది. సీఎం కేసీఆర్ సంకల్ప బలంతో పుష్కలమైన సాగునీళ్లు అందుబాటులోకి వచ్చాయి. నడి వేసవిలోనూ చెరువుల�
వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో వరి నారు తయారీపై రైతులు దృష్టి సారించారు. అయితే బలమైన నారుతోనే అధిక దిగుబడులు పొందవచ్చని వ్యవసాయాధికారులు రైతులకు సూచిస్తున్నారు.