ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని రైతులు రోడ్డెక్కారు. పక్షంరోజులుగా మార్కెట్ యార్డుల్లో మగ్గుతున్నా వివిధ కారణాల సాకుతో రైతులకు నిద్రలేకుండా చేస్తున్నారని రైతులు ప్రశ్నల వ�
బాదేపల్లి వ్యవసాయ మార్కె ట్ యార్డుకు వ్యవసాయ ఉత్పత్తులు పోటెత్తాయి. దీంతో మార్కెట్ యార్డు షెడ్లతోపాటు ఆవరణ పూర్తిగా వ్యవసాయ ఉత్తత్తులతో నిండిపోయింది. ధాన్యం, మొక్కజొన్న, వేరుశనగ ఆముదాలు, పొద్దుతిరుగ�
చౌటుప్పల్ వ్యవసా య మార్కెట్ యార్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు అరిగోస పడుతున్నారు. ధాన్యం కుప్పలు పోసి నెల రోజులు దాటినా కాంటాల సంఖ్య పెంచడం లేదు. దీంతో కొనుగోలు పక్రియ నత్తనడకన సాగుతుండటంతో
బాదేపల్లి వ్యవసాయ మార్కెట్యార్డులో హమాలీల సమస్యతో కొనుగోళ్లు నిలిచిపోయాయి. రెండు, మూడ్రోజులుగా వ్యాపారులు కొనుగోలు చేసిన వివిధ రకాల పంటల ఉత్పత్తులను హమాలీల కొరత కారణంగా ఎత్తలేదు. దీంతో మా ర్కెట్ షెడ�
మక్క రైతులకు తిప్పలు తప్పడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో రో జులు, వారాల తరబడి నిరీక్షిస్తున్నారు. సమయానికి సెంటర్లు ఏర్పాటు చేయకపోవడం, కాంటాలు పెట్టడంలో ఆలస్యం.. గన్నీ సంచుల కొరతతో ఉ మ్మడి జిల్లా వ్యాప్తంగా
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కె ట్ యార్డులో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెలన్నర దాటినా పొద్దుతిరుగుడు, మక్కల కొనుగోళ్లు పూర్తి కాలేదు. మార్చి 17న మక్కల కొనుగోళ్లు, మార్చి 21న సన్ఫ్లవర్ క
నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో వేరుశనగకు రికార్డు ధర పలికింది. శనివారం రైతులు 306 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి తీసుకురాగా.. రహస్య టెండర్ విధానంతో వ్యాపారులు ధరలు నిర్ణయిం
జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలోని వ్యవసాయ మార్కెట్ యార్డు గేటుకు రైతులు గురువారం తాళం వేశారు. 15 రోజుల కిందట మార్కెట్లో ప్రారంభించిన కొనుగోలు కేంద్రానికి మక్కలు తీసుకొస్తే నామమాత్రంగా కొంట�
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నారు. ఈ మేరకు సమాచారం తెలుసుకున్న వివిధ గ్రామాలకు చెందిన రైతులు శనివారం ట్రాక్టర్లు, ఎడ్లబండ్లలో �
ధాన్యానికి మద్దతు ధర రావడంలేదంటూ జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు ఆందోళనకు దిగారు. దసరా సెలవుల తర్వాత మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కాగానే ఎడగారు చివరి ధాన్యం సహా వానకాలం వడ్లు సోమవారం పెద్దఎ�
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని వ్యవసాయ మార్కెట్యార్డులో ఈనెల 6 నుంచి 8వ తేదీ వరకు కిసాన్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి రాధిక తెలిపారు. వ్యవసాయమార్కెట్ యార్డులో కిసాన్ మేళా ఏర్పాట�
నిజామాబాద్ వ్యవసాయ మార్కె ట్ యార్డులో పసుపు రైతులు మోసపోతున్నారు. వ్యాపారులు, దళారుల మాయాజాలం.. రైతుల పొట్టకొడుతున్నది. ఏటా పసుపు కొనుగోళ్లలో ఈ తరహా దందా బహిరంగంగానే కొనసాగుతున్నది.
మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు పదిరోజులుగా రైతులు కొన్ని వందల క్వింటాళ్ల వడ్లను తీసుకొచ్చారు. ప్రతిరోజూ వరి కుప్పనలు ఆరబెట్టాలి.. మళ్లీ సాయంత్రం బొడ్డే వేయడంతోనే సరిపోతుందని రైతులు ఆవేదన �