సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని వ్యవసాయ మార్కెట్యార్డులో ఈనెల 6 నుంచి 8వ తేదీ వరకు కిసాన్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి రాధిక తెలిపారు. వ్యవసాయమార్కెట్ యార్డులో కిసాన్ మేళా ఏర్పాట�
నిజామాబాద్ వ్యవసాయ మార్కె ట్ యార్డులో పసుపు రైతులు మోసపోతున్నారు. వ్యాపారులు, దళారుల మాయాజాలం.. రైతుల పొట్టకొడుతున్నది. ఏటా పసుపు కొనుగోళ్లలో ఈ తరహా దందా బహిరంగంగానే కొనసాగుతున్నది.
మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు పదిరోజులుగా రైతులు కొన్ని వందల క్వింటాళ్ల వడ్లను తీసుకొచ్చారు. ప్రతిరోజూ వరి కుప్పనలు ఆరబెట్టాలి.. మళ్లీ సాయంత్రం బొడ్డే వేయడంతోనే సరిపోతుందని రైతులు ఆవేదన �
కమీషన్దారుల నుంచి ఓ ఖరీదుదారుడు ధాన్యం తీసుకొని తీరా వారికి డబ్బులు చెల్లించకుండా ఐపీ పెట్టిన ఘటన జిల్లా కేంద్రంలో చోటుచేసుకోవడం కలకలం రేగుతుం ది. బాధితుల వివరాల మేరకు.. జిల్లా కేంద్రంలో ని మార్కెట్ య�
ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం కురిసిన అకాలవర్షాలతో అపారనష్టం వాటిల్లింది. జడ్చర్లలోని బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డు లో ఆరబెట్టిన, తూకాలు చేసిన ధాన్యం, మొక్కజొ న్న బస్తాలు తడిసిపోయాయ
బాదేపల్లి వ్యవసాయ మార్కెట్యార్డులో సోమవారం మొక్కజొన్న విక్రయాలు స్తంభించాయి. బస్తా తూకం బరువు పెంచాలంటూ ట్రేడ ర్లు టెండర్లు వేయకుండా టెండర్ల ప్రక్రియను నిలిపివేశారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు సైతం టెండ�
నిలువ నీడలేక రోడ్డున పడ్డామని... ఆదుకోండి... అంటూ సోమవారం హుస్నాబాద్ అగ్నిమాపక సిబ్బంది వేడుకున్నారు. అగ్నిమాపక శాఖకు సరైన భవనం లేకపోవడంతో వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతుమిత్ర సంఘాల పరస్సర సమాఖ్య భవనంలో
సిద్దిపేట జిల్లా పూర్తిస్థాయిలో పొద్దుతిరుగుడు పంటను అధికారులు కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో మార్చిలో 7 పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేసి కేంద్రం
పండించిన పంటకు మద్దతు ధర లభించడం లేదని పసుపు రైతులు పోరుబాట పట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై అధికారంలోకి వచ్చాక నోరుమెదపని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు. తక్షణమే పసుపునకు మద్దతు ధర �
నవాబ్పేట వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఆదివారం రైతులు భారీగా వేరుశనగ ధాన్యం తీసుకొచ్చారు. ఆదివారం మండల కేంద్రంలో సంత ఉండడం, టెం డర్లు సమయానికి అవుతాయనే ఉద్దేశ్యంతో రైతులు పెద్దఎత్తున వేరుశనగ ధాన్యాన్ని �
వ్యవసాయ మార్కెట్ యార్డు ఏర్పాటు వివాదంగా మారింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ముందే ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వర్గీయుల మధ్య మరోమారు వర్గ
పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాం డ్ చేశారు. శుక్రవారం కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ యార్డుకు వివిధ గ్రామాల నుంచి రైతులు పల్లీలను తీసుకురాగా వాటికి మార్కెట్లోని వ్యాపారులు సరైన ధరను టెండర
‘ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి.. లేదా సీఎం పదవి నుంచి రేవంత్రెడ్డి దిగిపోవాలి’ అంటూ రైతులు పెద్ద ఎత్తున నినదించారు. అర్హత ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రుణమాఫీ సాధన సమితి కార్యాచర�
సదాశివపేట వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణం దుర్వాసనతో కంపుకొడుతున్నది. ఎక్కడపడితే అక్కడ కుళ్లిన వ్యర్థాలు పారబోయడంతో దుర్వాసన వెదజల్లుతున్నది. మార్కెట్ యార్డుకు ప్రహరీ లేక లోపల భాగం పిచ్చిమొక్కలు �
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఫైరింజన్కు నీడ లేకుండా పోయింది... అగ్ని ప్రమాదం జరిగిందంటే శరవేగంతో వెళ్లి మంటలార్పి ఆస్తి, ప్రాణనష్టం లేకుండా చేసే ఫైరింజన్కు రక్షణ లేదు. వ్యవసాయ మార్కెట్ యార్డులో దుమ్మ