కొల్లూర్లోని ప్లాట్లకు సంబంధించిన భూములకు పాస్బుక్కులు జారీ చేయవద్దని కొల్లూర్ లక్ష్మీపురం ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు జిల్లా కలెక్టర్ శరత్ను కోరారు.
ఇప్పటివరకు పంట ఉత్పత్తులకు మాత్ర మే పరిమితమైన వ్యవసాయ భూముల్లో ము న్ముందు రైతులు విద్యుత్తును కూడా ఉత్పత్తి చేసి రెండు విధాలా రాబడి పొందే రోజులు రాబోతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలామంది రైతులు తమ �
హనుమకొండ జిల్లా వేలేరు మండలం ఎర్రబెల్లి గ్రామానికి చెందిన దస్తరి శ్రవణ్ కుమార్ గత సంవత్సరం నుంచి చేపల సాగు చేస్తున్నాడు. అంతకు ముందు వరి, పత్తి, మక్కజొన్న, వేరుశనగ లాంటి పంటలను సాగు చేశాడు.
ఇయ్యాల తెలంగాణల ఏ మూలకు పోయినా భూముల రేట్లు తక్కువ లేవు. రోడ్డు పక్కకు ఉన్నయి రూ.కోట్లు పలుకుతున్నయి. ఇక్కడ ఒక ఎకరం అమ్ముకొని పక్క రాష్ర్టాల్లో రెండుమూడు ఎకరాలు కొంటున్నరు’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ తరుచ�