రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిఫుల్ ఆర్) అలైన్మెంట్ మార్చాలని, బలవంతంగా భుములు గుంజుకుంటే భూమికి బదులుగా మరోచోట భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని ఎల్కల్, బేగంపేట గ్రామ�
పంట రుణాల వసూళ్లలో కర్కశంగా వ్యవహరిస్తున్న సహకార కేంద్ర బ్యాంకు అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. మండలంలోని పొల్కంపేట గ్రామానికి చెందిన రైతు రాజశేఖర్రెడ్డి వ్యవసాయ భూమిలో బ్యాంకు అధికారులు ఎర�
ఓ రైతు భూమికి ట్రాన్స్ఫార్మర్తోపాటు విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు రూ.లక్ష డిమాండ్ చేసిన డిస్కం ఏఈ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో గుర
వ్యవసాయ పొలానికి నీరు పెట్టేందుకు మోటర్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్తు షాక్కు గురై ఓ రైతు మృతిచెందాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఎర్రబోయినపల్లిలో శుక్రవారం చోటుచేసుకున్నది.
నారాయణపేట జిల్లా కృష్ణానది పరివాహక ప్రాంతం హిందూపూర్ శివారులోని పచ్చని పొలాల్లో ఏర్పాటవుతున్న ఇథనాల్ పరిశ్రమపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమ ఏర్పాటైతే ప్రజల ఆరోగ్యానికి, పంట పొలాలక�
‘సార్.. వచ్చే నెల నా బిడ్డ పెండ్లి ఉన్నది. పెండ్లి ఖర్చుల కోసం భూమి అమ్ముదామంటే నా పొలం పొరపాటున నిషేధిత జాబితాలో పడింది. దానిని మార్చాలని ఎప్పుడో మీసేవ నుంచి దరఖాస్తు ఇచ్చిన.
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని సిరిచెల్మ చౌరస్తా వద్ద మంగళవారం ఉదయం వానోలే ఈశ్వర్(32)ను ఇద్దరు వ్యక్తులు గొడ్డలి, కత్తులతో వెంబడించి మరీ దారుణ హత్య చేసిన ఘటన కలకలం రేపింది.
అక్కా చెల్లల్లకు వ్యవసాయ భూమి పంచి ఇచ్చాడనే కోపంతో తండ్రిని హతమార్చిన తనయుడి ఉదంతం పాలకుర్తి మండలం సిరిసన్నగూడెంలో ఆదివారం జరిగింది. ఎస్సై తాళ్ల శ్రీకాంత్, గ్రామస్థులు తెలిపిన ప్రకారం.. సిరిసన్నగూడేన�
డ్రాగన్ ఫ్రూట్ విదేశాల్లో పండే పంట. మంచి ఔషధంలా పనిచేస్తోంది. ఒక్కసారి పంట వేస్తే రెండున్నర దశాబ్దాలు దిగుబడి వస్తోంది. ఖర్చు తక్కువ.. ఆదాయం అధికం. తెగుళ్లు సోకే ప్రమాదం తక్కువ.
నా పేరు కుమ్ర సంతోష్కుమార్. మాది పాండుగూడ గ్రామం. నాకు ఏడెకరాల వ్యవసాయ భూమి ఉంది. మొదటి, రెండు విడుతలకు చెక్కుల రూపంలో ఎకరాకు రూ.4 వేల చొప్పున రూ.56 వేలు వచ్చాయి. మూడో విడుత నుంచి పదో విడుత వరకు యేడాదికి ఎకరా�
అనారోగ్యంతో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉన్న ఓ రైతు ఇంటి వద్దకే వెళ్లి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేశారు మల్హర్ తాసిల్దార్ శ్రీనివాస్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం వల్లెకుంట గ్రామాని�
సామాన్యుడి భూ కష్టం తీర్చేందుకు వచ్చిన ధరణి, ఏండ్ల తరబడి అరిగోస పడ్డ రైతులకు ధైర్యం తెచ్చింది. పారదర్శకంగా.. సులభంగా.. అవినీతి రహితంగా.. జవాబుదారీతనంతో రెవెన్యూ సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం
వానకాలం, యాసంగి పంటల తర్వాత తిరిగి వర్షాకాలం వచ్చే వరకు చాలా మంది రైతులు అవగాహన లేక భూమిని దున్నకుండా అలాగే వదిలేస్తారు. దీంతో కలుపు మొక్కలు పెరిగి భూమిలోని నీటిని, పోషకపదార్థాలను గ్రహించి భూమికి సత్తువ (