వ్యవసాయ భూముల రక్షణ కోసం కేసీఆర్ ముందుచూపుతో ధరణిని తీసుకొచ్చారు. కేసీఆర్ పాలనలో ధరణి పోర్టల్ పారదర్శకంగా సేవలందంచి అనేక భూ సమస్యలను పరిష్కరించింది. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రాగానే ధరణి స్థాన
మామునూరు ఎయిర్పోర్టు భూ సేకరణపై గురువారం వరంగల్ కలెక్టరేట్లో కలెక్టర్ సత్యశారద అధ్యక్షతన డిస్ట్రిక్ట్ లెవెల్ ల్యాండ్ నెగోషియేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఆ కార్యాలయంలో ఏ పనైనా.. సరే.. పైసలు పెట్టనిదే కాదు...పైకం చెల్లిస్తేనే...ఏ ఫైల్ అయినా కదిలేది..అన్న చందగా ఆ కార్యాలయంలో వ్యవహరాలు నడుస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా నుంచి కూత వేటు దూరంలో ఉన్న ధర�
కాంగ్రెస్ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీరెడ్డికి వివాదాస్పద భూమి కొనుగోలు విషయంలో హైకోర్టు షోకాజు నోటీసు జారీ చేసింది. 2017లో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం గుర్తూరులో హనుమాండ్ల ఝ�
Harassment | తిమ్మాజీపేట మండలం చేగుంట గ్రామానికి చెందిన గడ్డం రవి వ్యవసాయ అవసరాల కోసం, అద్దెకు తిప్పడానికి రెండు సంవత్సరాల క్రితం ట్రాక్టర్ను కొనుగోలు చేశాడు.
వేసిన పంటలను కాపాడుకునేందుకు ఆ రైతు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 20 బోర్లు వేశాడు. అయినా చుక్కనీరు పడలేదు. అటు పంటలసాగుకు, బోర్లు వేసేందుకు సుమారు రూ.7 లక్షలకు పైగా అప్పులయ్యాయి. పంటలు నిలువునా ఎండిపోవడంతో అప
మంచిర్యాల జిల్లా కేంద్రంలోగల గర్మిళ్ల శివారులోని సర్వే నంబర్ 290లో అధికార పార్టీకి చెందిన ఓ లీడర్ దౌర్జన్యంగా ఫెన్సింగ్ వేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్లాట్లను కబ్జా చేసి నిర్మించిన ఫామ్హౌస్ను హైడ్రా కూల్చివేసింది. తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని కొహెడలో ప్లాట్లను కబ్జా చేసి ఓ రియల్టర్ నిర్మించిన ఫామ్హౌస్ను అధికారులు ఆదివారం కూల్చివేయిం�
పంటలు సరిగ్గా పండక, పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపంతో పది రోజుల క్రితం ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పులు ఆగం చేయడంతో ఇంటి పెద్దను కోల్పోయామని కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోత
యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాకలో చరిత్ర పూర్వయుగం ఆనవాళ్లను, శాతవాహన కాలంనాటి పురా వస్తువులను గుర్తించారు. కొలనుపాకలోని పీతాంబరం వాగు ఒడ్డున ‘గుడిగడ్డ’గా పిలిచే మిట్టపల్లి భాసర్ వ్యవసాయ భూమిలో కొ�
నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం అర్గుల్కు చెందిన రైతు కుంట రాజేశ్ (30)కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వ్యవసాయాన్ని నమ్ముకుని జీవిస్తున్నాడు. పంట దిగుబడి సరిగా రాక.. పెట్టుబడి డబ్బులు మీదపడి రాజే�
అప్పుల బాధ భరించలేక మనస్తాపంతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదివారం ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలో వెలుగుచూసింది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
తమ భూమిని ప్రభుత్వ పాఠశాలకు ఇవ్వగా ఇతర ప్రాంతంలో స్థలం చూపుతామని నేటికీ చూపకపోవడంతో దాతలు పాఠశాల ఆవరణలో వంటావార్పు చేపట్టి నిరసన తెలిపారు. లింగంపేట మండలంలోని శెట్పల్లిసంగారెడ్డి గ్రామానికి చెందిన ఉప్�