చాంపియన్స్ ట్రోఫీ సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో అఫ్గానిస్థాన్.. ఇంగ్లండ్పై సంచలన విజయం సాధించింది. వన్డే ప్రపంచకప్లో ఇంగ్లండ్ను ఓడించిన అఫ్గాన్.. తాజాగా చాంపియన్స్ ట్రోఫీల
చాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాకు, వర్షానికి అవినాభావ సంబంధం ఉన్నట్టుంది. 2009వ ఎడిషన్ నుంచి ఆ జట్టు ఈ టోర్నీలో ఆడిన 8 మ్యాచ్లలో వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అవడం ఇది నాలుగోసారి. రావల్పిండి వేదికగా దక్షిణ
చాంపియన్స్ ట్రోఫీలో మంగళవారం రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య రసవత్తర సమరానికి తెరలేవనుంది. టోర్నీలో అంచనాలే లేకుండా బరిలోకి దిగి తొలి మ్యాచ్లోనే ఇంగ్లండ్పై రికార్డు ఛేదన (356)ను దంచేసిన ఆస్ట్రేలియా.. రావల్ప
చాంపియన్స్ ట్రోఫీని దక్షిణాఫ్రికా ఘనంగా ఆరంభించింది. కరాచీ నేషనల్ స్టేడియం వేదికగా అఫ్గానిస్థాన్తో జరిగిన మ్యాచ్లో సౌతాఫ్రికా.. 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
Champions Trophy: ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీ వన్డేలో.. ఫస్ట్ దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేస్తోంది. క్లాసెన్ లేకుండానే ఆ జట్టు బరిలోకి దిగింది. గాయం వల్ల అతనికి రెస్ట్ ఇచ్చారు.
తాలిబన్ల పాలనలో అఫ్ఘనిస్థాన్ ఆర్థిక సంక్షోభం తారాస్థాయికి చేరింది. 2021లో తాలిబన్లు పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ దేశ ప్రజానీకం రోజురోజుకూ దుర్భర పరిస్థితుల్లో మగ్గిపోవాల్సి వస్తున్నది.
UK politicians: చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్ ఆడవద్దు అని ఇంగ్లండ్ రాజకీయవేత్తలు తీర్మానించారు. సుమారు 160 మంది ఎంపీలు ఓ లేఖపై సంతకం చేశారు. మహిళల హక్కులపై ఆంక్షలు విధిస్తున్న �
అఫ్గానిస్థాన్లోని తాలిబన్ ప్రభుత్వం బాలికలు, మహిళల రక్షణ కోసం ఇండ్లలో కిటికీలపై నిషేధం విధించింది. కొత్తగా నిర్మించే ఇండ్లకు కిటికీలను ఏర్పాటు చేయరాదని ఆదేశించింది.
‘మీ పెరట్లో పాములను పెంచుతూ, పొరుగువారిని మాత్రమే అవి కాటేయాలని ఎంతమాత్రం ఆశించకండి. ఎందుకంటే వాటికి పాలుపోసి పెంచుతున్న మిమ్మల్ని కూడా ఆ సర్పాలు అంతిమంగా కాటేస్తాయి’ అని పాకిస్థాన్ను ఉద్దేశించి 2011లో �
తూర్పు అఫ్గనిస్థాన్పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులలో 46 మంది పౌరులు మరణించినట్లు తాలిబన్ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. మృతులలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నట్టు ప్రభుత్వ ఉప అధికార ప్రతినిధి హ
Airstrike | ఆఫ్ఘనిస్థాన్ పాక్టికా ప్రావిన్స్ బర్మల్ జిల్లాలో పాక్ వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో మహిళలు, పిల్లలు సహా 15 మంది మరణించారు. ఈ నెల 24న రాత్రి సమయంలో పాక్ దాడులకు పాల్పడింది.
అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్లో బుధవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో తాలిబన్ మంత్రి ఖలీల్ హక్కానీ మరణించారు. రిఫ్యూజీ మినిస్ట్రీలో జరిగిన ఈ దాడిలో ఆయనతోపాటు మరో ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారు.