Hyderabad | దేశ రక్షణ రంగానికి తెలంగాణ వెన్నుదన్నుగా నిలుస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం, ముఖ్యంగా హైదరాబాద్ ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల పెట్టుబడులకు గమ్యస్థానంగా మారడంతో ఇక్కడ అనేక జాతీయ, అంతర్జాతీయ క
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలపై వెనక్కు తగ్గేది లేదని పునరుద్ఘాటించారు. చైనాతోసహా ఏ దేశానికి తన వాణిజ్య సుంకాల నుంచి మినహాయింపు ఇచ్చే ప్రసక్తి లేదని ఆదివారం ఆయన స్పష్టం చేశారు.
ఏరోస్పేస్ రంగంలో సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు టీ హబ్ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఏరోస్పేస్ రంగంలో ఎంతో అనుభవమున్న కొలిన్స్ ఏరోస్పేస్ కంపెనీతో జత కట్టింది.
రాష్ట్రంలో ఏరోస్పేస్ రంగం అభివృద్ధికి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నట్టు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. ఎరోస్పేస్ ఉత్పత్తుల తయారీకి అవసరమైన సంపూర్ణ సహాయ సహకారాలను అందిస్తామని భరోసా �
అమెరికాకు చెందిన ఏరోస్పేస్ ఉత్పత్తుల తయారీ కంపెనీ ప్రాట్ అండ్ విట్నీ ప్రతినిధుల బృందం శనివారం టీ హబ్ను సందర్శించారు. టీ హబ్ నిర్వహిస్తున్న కార్పొరేట్ ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో భాగంగా ప్రాట్ అ�
చంద్రయాన్-3 జోష్తో సంబంధిత కంపెనీలు ఈ వారంలో రూ.20 వేల కోట్ల సంపదను సృష్టించాయి. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో భాగస్వాములైన ఏడు కంపెనీల షేర్లు బుధవారం కొత్త రికార్డు స్థాయిని చేరుకున్నాయి. ఇంజినీరింగ్ ద
అంతరిక్ష ప్రయోగాలకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మారుతున్నది. ఆకాశమే హద్దుగా ఇక్కడి స్టార్టప్స్ దూసుకుపోతున్నాయి. స్కైరూట్ స్టార్టప్ ఈ నెల 18న చిన్న రాకెట్ను నింగిలోకి విజయవంతంగా పంపించి సత్తాచాటిం
హైదరాబాద్కు చెందిన ఏరోస్పెస్ స్టార్టప్ స్కైరూట్ ఏకంగా రూ.403 కోట్ల(51 మిలియన్ డాలర్ల) నిధులను సమీకరించింది. సిరీస్-బీ ఫండింగ్లో భాగంగా ఈ నిధులను సింగపూర్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న జీ
దేశ, విదేశీ కంపెనీల నుంచి భారీగా పెట్టుబడులు హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): విమానయాన, రక్షణ (ఏరోస్పేస్, డిఫెన్స్) రంగాల్లో తెలంగాణ శరవేగంగా పురోగమిస్తున్నది. కేంద్ర పౌరవిమానయాన శాఖ నుంచి వరుసగా 2018, 2020, 20
హైదరాబాద్ : శంషాబాద్లో శాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ ఎంఆర్ఐ ఫెసిలిటీని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, కంపె
వికలాంగులకు ఏరోస్పేస్ ఉత్పత్తిరంగంలో నైపుణ్యశిక్షణను లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ చేపట్టింది. ఇప్పటికే 18 మంది ట్రెయినీలను ఎంపికచేశారు. వీరికి బోయిం గ్, టాటా వంటి సంస్థల చేత శిక్షణ ఇస్తున్నారు