ఫార్మర్ రిజిస్ట్ చేసుకోవాలని ఏఈవో రవితేజ అన్నారు. ఈ సందర్భంగా ఏఈవో రవితేజ మాట్లాడుతూ.. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని రేగడి మద్దకుంట క్లస్టర్ పరిధిలోని అల్లిపూర్ , మియాపూర్, చిన్న బొంకూర్ ,రేగ�
రైతు భరోసా నిధులు జమకాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హత ఉండి.. బ్యాంకు అంకౌట్లలో డబ్బులు పడని రైతులు స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) సూచించారు.
Jeelugu Seeds | చిలిపిచెడ్ మండలంలో రైతులు ఎవరు లేరా..? ఉంటే ఎందుకు జీలుగు విత్తనాలు అందించడం లేదు అని రైతులు ఏఈవోను రైతు వేదికలో నిలదీసారు. అయిన ఏఈవో ఇంకా మూడు లేదా నాలుగు రోజుల్లో మండలంకు జీలుగు విత్తనాలు వస్తాయన�
గతంలో రైతు వేదికలు (Rythu Vedika) రైతులతో కళకళలాడుతూ ఉండేవి. వ్యవసాయ శాఖ ఏఈవోలు ప్రతి రోజులు రైతు వేదికలకు వచ్చి అక్కడ రైతులతో సమావేశం ఏర్పాటు చేసుకునే వారు. కానీ నేడు ఆ కళ లేకుండాపోయి రైతు వేదికల నిర్వహణ అస్థవ్యస�
పత్తి పంట సాగు చేయకున్నా చేసినట్లు ఏఈవోల సంతకాలను ఫోర్జరీ చేసి, దళారులతో కుమ్మక్కై వ్యాపారుల పేరు మీద కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)కి పత్తి ధ్రువీకరణ పత్రాలు రాసిచ్చిన హుస్నాబాద్ మండల వ్యవసాయ�
కాంగ్రెస్ అంటే ఉద్యోగుల సంక్షోభ ప్రభుత్వమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. 165 మంది ఏఈవోలు, 20 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయడం దారుణమన్నారు.
ఏ రైతు ఏ పంట వేశారో గుర్తించేందుకు డిజిటల్ క్రాప్ సర్వే చేయాలని ప్రభుత్వం ఆదేశించినా అడుగుకు ముందుకు పడడం లేదు. క్షేత్ర స్థాయిలో పరిశీలించాల్సిన వ్యవసాయ విస్తరణ అధికారులకు మూకుమ్మడిగా చెయ్యలేమని చెప
ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి రైతుకు చివరకు చేతికొచ్చిన పంటను అమ్ముకోవడానికి సైతం ఇబ్బందులు తప్పడం లేదు. ఓ వైపు వ్యవసాయాధికారుల తప్పిదం, మరోవైపు సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొర్రీలతో పత్తి ర
Yadadri | యాదాద్రి కలెక్టరేట్లో కత్తిపోట్ల ఘటన కలకలం సృష్టించింది. ఏఈవో మనోజ్పై ఏవో శిల్ప కతితో దాడికి పాల్పడింది. కత్తితో దాడి చేయడంతో మనోజ్కు మెడ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి.