డిచ్పల్లిలోని రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి లేక ప్రయాణికులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ స్టేషన్ గుండా హైదరాబాద్, ముంబైకి పలు రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ స్టేషన్కు అవతలి పక్క�
ప్రతిభనే నమ్ముకున్నారు.. రేయింవళ్లు పుస్తకాలతో కుస్తీ పట్టారు.. సిలబస్ను ఔపోసన పట్టారు.. పరీక్షలు రాశారు.. మెరిట్ సాధించారు. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా కొలువుదీరారు.. �
తిరుమల : స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమల కొండకు వచ్చే భక్తులకు ఆధునిక సౌకర్యాలతో కూడిన గదుల నిర్మాణపనులను చేపట్టినట్లు టీటీడీ అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి �
తిరుపతి : టీటీడీలో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మరింత మెరుగైన ఉద్యోగ భద్రత కోసం శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ ను అధికారులు ఏర్పాటు చేశారు. టీటీడీ అదనపు ఈవో ఎవి.ధర్మారె
తిరుమల : టీటీడీ పరిధిలో ఏర్పడే వరదలు లాంటి ప్రకృతి విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కొనడానికి వీలుగా టీటీడీలో డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి �