ప్రధాని మోదీపై తెలంగాణ ఆదివాసీలు, గిరిజనులు మండిపడుతున్నారు. రాష్ట్ర విభజన హామీల్లో ఒకటైన గిరిజన వర్సిటీ ఏర్పాటు విషయంలో కేంద్రం తమపై కురిపించింది ఓట్ల ప్రేమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కష్టజీవుల వెతలకు ప్రతిబంబం లాంటివాడు కవి అయితే, సమస్త రంగాల ప్రజల జీవనరీతులకు ప్రతీక లాంటి వాడు జర్నలిస్టు. జర్నలిస్టులది ప్రతిపక్ష పాత్ర. నిజాయితీ, నిర్భీతి జర్నలిస్టులకు కవచకుండలాల వంటివి.
Revanth reddy | కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కరెంట్ షాకిస్తున్నారు. రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వద్దని రైతాంగాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీ అధ్యక్షుడి వ్యాఖ్యలకు దిమ్మదిరిగే షాకిస్తూ కనువిప్పు కలిగిస్తున్
అమాయక గిరిజనులు, ఆదివాసీలు, దళితులపై మధ్యప్రదేశ్లో ఇటీవల వరుస దాడులు జరుగుతున్నాయి. ఆ రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తున్నదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో దోషులకు సరైన శిక్�
ఏటా ఆదివాసులు భక్తిశ్రద్ధలతో నిర్వహించే వేడుకల్లో అకాడీ పండుగ ప్రత్యేకమైనది. ఈ పూజలు చేస్తే తమ దేవత పాడిపంటలకు రక్షణ కల్పిస్తుందని గిరిజనుల నమ్మ కం. మండలంలోని శంకర్గూడ, ఇంద్రవెల్లి గోం డ్గూడ, వడగాం గ్�
పోడు భూములు సాగు చేసుకునే గిరిజన, ఆదివాసీ రైతుల గోడు తీరే రోజులు వచ్చాయి. పోడు పట్టాల కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్న రైతుల ఆశలు నెరవేరబోతున్నాయి. పోడు సాగు చేస్తున్న రైతులకు హక్కులు కల్పించడానికి చర్యలు చే�
అన్నం పెడుతున్న భూమికి హక్కు పత్రాలు లేక ఏండ్లుగా ఇబ్బందులు పడుతున్న గిరిపుత్రుల దశాబ్దాల కల నెరవేరబోతున్నది. కాస్తులో ఉన్నామనే మాటే గానీ ఎప్పుడు ఎవరు వస్తారో..? కాదు పొమ్మంటారోనన్న భయంతో ఏండ్లుగా నరకం �
గిరిజనుల ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత సీఎం కేసీఆర్కే దకుతుందని వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండలంలోని సూర్యనాయక్తండాలో శనివారం గిరిజ�
గిరిజనం నవ్వుతున్నది. సాకారమైన ఆత్మగౌరవ, స్వయం పాలన కలతో మురిసిపోతున్నది. దశాబ్దాలుగా పరాధీనంలో మగ్గుతూ, పల్లెలకు దూరంగా ఎక్కడో విసిరేసినట్టు ఉన్న తండాలు, గూడేలను ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు బీఆర్ఎ
వానకాలం సాగుకు ఆదివాసులు శ్రీకారం చుట్టారు. కెరమెరి మండలంలోని ఝరి, మోడి గ్రామాలో శుక్రవారం విత్తనాల ముహూర్తాన్ని సంప్రదాయబద్ధంగా ప్రారంభించారు. ఉదయం కుటుంబ సమేతంగా పూజ సామగ్రి, విత్తనాలతో చేనుకు తరలివ�
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని ఆదివాసీ, గిరిజనులకు స్వర్ణయుగం వచ్చిందని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. హైదరాబాద్లోని మాసబ్ట్యాంక్ డీఎస్ ఎస్ భవన్లో శన�
ఆదివాసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. పోలీసులు మీ కోసం కార్యక్రమంలో భాగంగా సిరికొండ మండలం కన్నాపూర్లో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఎస్�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం మహారాజ్గూడ సమీపంలోని అటవీప్రాంతలో కొలువైన జంగుబాయి మహాపూజ కార్యక్రమాన్ని శుక్రవారం ఆదివాసీలు వైభవంగా నిర్వహించారు.