మంత్రి సీతక్క ఇలాకాలో ఆడబిడ్డలు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. అభివృద్ధికి నోచుకోక కనీసం తాగేందుకు నీళ్లు లేక, కరంటు లేక, ఆదివాసీగూడేలకు రోడ్లు లేక అగచాట్లు పడుతున్నారు.
గూడెం అంటేనే అది ఆదివాసీలు నివసించేది. గిరిజన సంస్కృతి ఉట్టిపడే ఆదివాసీ పల్లెల్లో గిరిజనుల ఇళ్లు, వారి కట్టుబాట్లు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యమనిస్తుంది. పుట్టింది.. పెరిగింది గూడేల్లోనే అయినా అడవి తల్లిని
ఏజెన్సీ ప్రాంతాల్లోని గూడేలు, తండాలు, మారుమూల పల్లెల్లోనూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది. బుధవారం ఉదయం నుంచే అడవిబిడ్డలు గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు తీశారు. ఆదివాసీ జెండాలు ఆవి�
‘ఊరు చుట్టూ వరద సునామీలా వచ్చి చుట్టుముట్టింది. పిల్లలను తీసుకపోవడంలో అరగంట ఆలస్యం అయితే మునిగిన పాఠశాలలో మేమూ ఉండే వాళ్లం. ఆ భయానక సంఘటన తలుచుకుంటే ఒళ్లు జలదరించిపోతుంది. గుండె ధైర్యం చేశా. ఉదయం కాబట్టి
కేంద్రంలో బీజేపీ ప్రభు త్వం గిరిజనులకు అన్యాయం చేస్తుందన్నారు. రాష్ట్రంలో జనాభా దామాషా ప్రకారం సీఎం కేసీఆర్ గిరిజనులకు 10 శాతం గిరిజన రిజర్వేషన్ పెంచిన కేంద్రం ఆమోదం తెలుపలేదని గిరిజన సంక్షేమ శాఖ మంత్
సమైక్య పాలనలో చీకట్లో మగ్గిన గిరిజనం, స్వరాష్ట్రంలో ప్రగతి బాట పడుతున్నది. ప్రభుత్వం ఆదివాసుల సంక్షేమమే ధ్యేయంగా ఐటీడీఏ ద్వారా లెక్కకు మంచి పథకాలు అమలు చేస్తూనే.. పల్లె పల్లెనా మౌలిక వసతులు కల్పిస్తున్న
మారుమూల ప్రాంతానికే పరిమితమైన ఆదివాసీ గూడేలు స్వరాష్ట్రంలో ప్రగతిబాట పట్టాయి. అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు అడవిబిడ్డల ఆర్థికాభివృద్ధికి ఐటీడీఏ ద్వారా అందిస్తున్న సంక్షేమ పథకాలు వార
Adivasi Day | చెంచు సోదరీమణులతో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహపంక్తి భోజనం చేశారు. చెంచు గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు.
Adivasi Day | గత ప్రభుత్వాలు ఆదివాసీలను ఓటుబ్యాంకుగా చూసి రాజకీయాలు చేస్తే, గత ఏడేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో ఆదివాసీల సంస్కృతి పరిరక్షిస్తూ, సంక్షేమానికి పాటుపడుతూ, అభివృద్ధిలో