ఆదిలాబాద్ | ఆదిలాబాద్: జిల్లాలోని జైనాథ్ మండలంలో ఘోరం జరిగింది. మండలంలోని సుందరిగిరిలో సొంత అన్ననే తమ్ముడు నరికి చంపాడు. సుందరిగిరికి చెదిన మారుతీరావు, లక్ష్మణ్ అన్నాతమ్ముళ్లు.
ఎంపీ సోయం బాపురావ్పై కేసు | నిర్మల్ జిల్లా భైంసాలో ఓ వర్గాన్ని రెచ్చగొట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదు మేరకు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావ్పై భైంసా పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆదిలాబాద్| ఆలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని నేరడిగొండ మండలం కుప్తి వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.
ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం కొలాంగూడకు చెందిన గర్భిణి కొడప రాజుబాయి మృతిపై కలెక్టర్ సిక్తాపట్నాయక్ ఆరాతీశారు. మంగళవారం ఐటీడీఏ పీవో భవేశ్మిశ్రాతో కలిసి గ్రామానికి వెళ్లారు. రెండు కిలోమీటర్లు నడ�
ఉమ్మడి ఆదిలాబాద్| ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వానతో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాం�
మంత్రి సొంత గ్రామంలో ఇండ్ల పంపిణీ సంబురపడుతున్న ఎల్లపెల్లి లబ్ధిదారులు పేదోడికి గూడు కల్పించాలన్నదే సీఎం లక్ష్యం రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సోన్, ఆగస్టు 17 :
ఉట్నూర్ రూరల్, ఆగస్టు 17 : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అభివృద్ధికి రైతులు కృషిచేయాలని నాబార్డ్ అధికారి రాంరెడ్డి సూచించారు. మండలంలోని సాలెవాడ(బి) గ్రామంలో సహకార బ్యాంక్ ఉట్నూర్ శాఖ ఆధ్వర్యంలో నాబార్డ
ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి లోకేశ్వరం,ఆగస్టు, 17 : బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. మండలంలోని అర్లి గొడిసెరలో బృహత్ పల్లె ప్రకృత�
గర్మిళ్ల, ఆగస్టు 17 : మం చిర్యాల జిల్లా కేంద్రం లోని తోళ్లవాగులో పడి కాంట్రాక్ట్ ఉద్యోగి మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. జిల్లా కేంద్రం లోని అశోక్ రోడ్డులో నివాసం ఉంటున్న గూడెపు శ్రీనివాస్ (45) మంచిర్యాల �
మండల సమావేశంలో పీపీ రత్నప్రభ భీంపూర్, ఆగస్టు 17 : అన్ని శాఖల సమన్వయంతో మరింత ప్రగతి సాధించాలని ఎంపీపీ రత్నప్రభ పేర్కొన్నారు. స్థానిక రైతువేదిక భవనంలో మంగళవారం ఎంపీపీ అధ్యక్షతన భీం పూర్ మండల సర్వసభ్య సమా�
జిల్లా ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర ఎదులాపురం, ఆగస్టు 17 : పని చేసిన పోలీస్ అధికారులకు పదోన్నతితో గుర్తింపు ఇస్తున్నామని ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. ఎస్ఐగా పదోన్నతి పొందిన వీ గం
ఉట్నూర్, ఆగస్టు 17 : మండల కేంద్రంలో అంబేద్కర్ చౌక్ నుంచి అనీల్ కుమార్ క్లాత్ స్టోర్ వరకు రూ.70 లక్షలతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు జీపీ ఆధ్వర్యంలో తీర్మానించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం జ
‘పల్లె ప్రగతి’తో మారిన రూపురేఖలు అభివృద్ధి పనులకు రూ. 2.30 కోట్లు మెరుగుపడ్డ మౌలిక వసతులు మిగతా జీపీలకు ఆదర్శం.. బోథ్ మండలంలోని సొనాల గ్రామం.. ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. పల్లె ప్రగతిలో భాగంగా మౌలిక వసతుల