రైతులను ప్రోత్సహిస్తూ పంటలకు గిట్టు బాటు ధరతో పాటు రైతుబంధు పథకం ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వమేనని రాష్ట్ర దేవాదాయ, న్యాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
తానూర్ మండల కేంద్రం భక్తజనంతో కిక్కిరిసిపోయింది. వారం నుంచి నిర్వహిస్తున్న విఠలేశ్వరుని జాతర ముగిసింది. మంగళవారం వారసంత కూడా ఉండడంతో గతేడాది కంటే ఈ యేడు భక్తజనం అధికంగా కనిపించింది.
మొక్కలు జీవ వైవిధ్యానికి, వాతావరణ సమతుల్యతకు తోడ్పడుతాయని బాసర ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సతీశ్ కుమార్ అన్నారు. భైంసా పట్టణంలోని గోపాల్ రావు పటే ల్ డిగ్రీ కళాశాలలో శనివారం ‘అటవీ సంపద, వైవిధ్యత, వినియో�
గతంలో ఆడపిల్లంటే భారం. మరో ఇంట్లో దీపం పెడుతుందనే భావన చాలా మందిలో ఉండేది. రెండోసారి కూడా పుడితే ‘మళ్లీ ఆడపిల్లనేనా’ అని అనుకునే పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లో మార్పు వచ్చింది. ఆడ, మగ ఎవరైన
రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, రైతు పక్షపాతిగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తున్నదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మండలంలోని ఆలూర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన వరి కొనుగోలు కే�
ఆర్థిక స్థోమత లేకపోవడంతో గ్రామాలు, పట్టణాల్లో ప్రతిభ కలిగిన ఎంతో మంది విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారు. అలాంటి వారికి అండ గా నిలిచేందుకు ప్రభుత్వాలు ఉపకార వేతనాలు అందిస్తున్నాయి.
ప్రత్యేక అవసరాలు గల పిల్లల ఉజ్వల భవిష్యత్కు భవిత కేంద్రాలు తోడ్పాటునందిస్తున్నాయి. ఈ కేంద్రాలు చిన్నారులకు సమీకృత విద్యనందిస్తున్నాయి. సాధారణ విద్యార్థులతో కలిసి చదివేలా ఈ కేంద్రాలు ఉపయోగపడుతున్నాయ
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్లు వెలువరిస్తున్నదని, జిల్లా అభ్యర్థులు పెద్దసంఖ్యలో ఉద్యోగాలు సాధించాలన్న సంకల్పంతో ముందుకు సాగాలని రాష్ట్ర దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా క్షేత్రస్థాయిలో అమలవుతున్న పథకాలు, జరుగుతున్న అభివృద్ధిని పరిశీలించడానికి మంగళవారం మూడు ట్రెయినీ ఐఏఎస్ బృందం సభ్యులు వచ్చారు.