మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ రహదారి పనుల పరిశీలన ఆదిలాబాద్ రూరల్, ఫిబ్రవరి 14 : ఆదిలాబాద్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి అగ్రభాగాన నిలబెడతామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అ
ఆదిలాబాద్ రూరల్, ఫిబ్రవరి 14: దేశం కోసం ప్రాణాలర్పించిన వీరజవాన్లకు పలువురు ఘన నివాళి ఘటించారు. పుల్వామా దాడిలో అమరులైన వీరజవాన్లకు సోమవారం పట్టణంలోని కార్గిల్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద సనాతన హి
దిలావర్పూర్ ఫిబ్రవరి 14 : యువత వ్యసనా లకు దూరంగా ఉండాలని నిర్మల్ అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే సూచించారు. న్యూ లోలంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి వాలీబాల్ క్రీడా పోటీలను సోమవా
54 గ్రామాల మీదుగా 108.4 కి.మీ. వరకు నాలుగు లేన్ల జాతీయ రహదారి ఎన్విరో ఇన్ఫ్రా సొల్యూషన్ ద్వారా డీపీఆర్ సర్వే నేడు జయశంకర్ జిల్లా మొగుల్లపల్లిలో ప్రజాభిప్రాయ సేకరణ శ్రీరాంపూర్, ఫిబ్రవరి 14 : తెలంగాణలోని నాల
17న ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్డే కేటీఆర్ పిలుపుతో వేడుకలకు సిద్ధమైన టీఆర్ఎస్ శ్రేణులు నేటి నుంచి మూడు రోజులపాటు సేవా కార్యక్రమాలు అన్నదానం, రక్తదానం, మొక్కలు నాటడానికి అంతా రెడీ మంత్రి, విప్, ఎమ్మెల�
మౌలిక నిధులతో మెరుగుపడనున్న పాఠశాలలు రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్ టౌన్, ఫిబ్రవరి 14 : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ‘మన ఊరు- మన బడి’, ‘మన బస్తీ-మన బడి’ కార్యక్రమాన్ని ఉద్యమ
బీజేపీ, కాంగ్రెస్ వారే సమాధానం చెప్పాలి ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆదిలాబాద్ టౌన్, ఫిబ్రవరి 14 : సీఎం కేసీఆర్ సమర్థవంతంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతు బీమా, ఉచిత విద్
భీంపూర్, ఫిబ్రవరి 14 : అధికారులు, ప్రజాప్రతినిధులు పరస్పర సమన్వయంతోనే ప్రగతి సుసాధ్యమవుతుందని తాంసి ఎంపీపీ సురుకుంటి మంజుల అన్నారు. ఎంపీపీ అధ్యక్షతన తాంసిలో సోమవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ప�
జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ ఉత్సవ కమిటీ సభ్యులు, జిల్లా అధికారులతో సమావేశం ఎదులాపురం, ఫిబ్రవరి 14 : ఈ నెల 23న సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్
హాజీపూర్, ఫిబ్రవరి 14 : వేం పల్లి శివారులో ని ఎస్ఆర్కేఎం కళాశాలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హ్యాండ్బాల్ సీనియర్ పురుషు లు, మహిళలతో పాటు జూనియర్ బాలుర జ ట్లను ఎంపిక చేసినట్లు అసోసియేషన్ కార్యద ర్శి క�
నిర్మల్ జిల్లాలో అద్దె కార్యాలయాలకు చెల్లుచీటి హైటెక్ హంగులతో తీర్చిదిద్దుతున్న సర్కారు నూతన ఆఫీసుల్లో వైఫై, సీసీ కెమెరాలు పారదర్శకంగా పనులు జరిగేందుకు చర్యలు టాయిలెట్, మంచినీరు వంటి వసతులతో ఏర్పా�
ఆదిలాబాద్ రూరల్, ఫిబ్రవరి 12: విద్యార్థులు పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని అసంక్రమిత వ్యాధుల నివారణ అధికారి డాక్టర్ క్రాంతికుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గెజిటెడ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శని�
ఐటీడీఏ ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్గా నడుస్తున్న కంపెనీ మూడు నెలల్లో 120 క్వింటాళ్లు తయారీ.. రూ.26.40 లక్షల ఆదాయం ఒక్కో సభ్యుడికి రూ.20వేలకుపైగా లాభం కలిసొచ్చిన గిరిషోషణ్ పథకం ఉట్నూర్, ఫిబ్రవరి 12 : ఐటీడీఏ ఆధ్వర్యం
ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ భైంసా, ఫిబ్రవరి 12: పేదింటి ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం భరోసానిస్తోందని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పేర్కొన