హాజీపూర్, ఫిబ్రవరి 14 : వేం పల్లి శివారులో ని ఎస్ఆర్కేఎం కళాశాలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హ్యాండ్బాల్ సీనియర్ పురుషు లు, మహిళలతో పాటు జూనియర్ బాలుర జ ట్లను ఎంపిక చేసినట్లు అసోసియేషన్ కార్యద ర్శి కనపర్తి రమేశ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన సీనియర్ పురుషులకు ఈ నెల 24 నుంచి మార్చి 2 వరకు నిర్మ ల్ జిల్లాలోని విజయ స్కూల్ నందు, జూనియర్ బా లురకు ఈ నెల 15 నుంచి 23 వరకు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో, సీనియర్ మహిళలకు మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ లో ఈ నెల 26 నుంచి మార్చి 2 వరకు కో చింగ్ క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపారు.
సీనియర్ పురుషుల జట్టు..
పీ లక్ష్మణ్ , సాయి కిరణ్ (సీసీసీ), సాయి (ఆసిఫాబాద్), రమేశ్ (మంచిర్యాల), రాజవర్దన్ (మంచిర్యాల), అనిల్ (మంచిర్యాల), రామకృష్ణ (మంచిర్యాల), రాజేందర్ (మంచిర్యా ల), కిశోర్ (మంచిర్యాల), రాకేశ్, బల్వంత్ సింగ్ (ఆదిలాబాద్), మనీశ్, జశ్వంత్ (ఆదిలాబాద్), నాగారావు (ఆదిలాబాద్).
జూనియర్ బాలుర జట్టు
సీహెచ్ సంజయ్, డీ వెంకటేశ్, డీ శ్రీనివాస్, డీ శ్రీధర్, బీ సంతోశ్, జీ మన్విత్, టీ అనిల్, పీ కుమార్, జీ వెంకటేశ్, కే ప్రవీణ్ కుమార్, జే ప్రదీప్, డీ మల్లేశ్, ఏ శంకర్, జే శ్యామ్, ఎం సాయికిరణ్, జే మల్లికార్జున్, టీ దీక్షిత్, బీ తుకారాం, కే అభినయ్, టీ నితిన్, ఆర మనీశ్ కుమార్, పీ విశ్వనాథ్.
సీనియర్ మహిళల జట్టు
ఎం గీతా, ఎస్ శివాణి, కే వైష్ణవి, పీ పద్మ, బీ కవిత, కే సింధూజ, ఎస్ లత, పీ శృతి, లక్ష్మీప్రియ, సుప్రలేఖ, ఎం అంజలి, ఎం లక్ష్మి, జీ గౌరమ్మ, పీ తేజస్వి, సీహెచ్ మౌనిక, ఎం రో హిణి, జీ సరస్వతి, ఆర్ దుర్గ, ఎస్ దీపిక, ఎన్ శరణ్య, ఆర్ ఉదయ శ్రీ ఎంపికైనట్లు ఆయన తెలిపారు.