దండారీ ఉత్సవాలు జిల్లాలో ఆదివాసులు భక్తి శ్రద్ధ్దలతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఆదిలాబాద్ రూరల్ మండలం కచ్కంటి, యాపల్గూడ, రాములుగూడ గ్రామాల్లో జరిగిన దండారీ ఉత్సవాల్లో ఎమ్మెల్యే జోగు
నార్నూర్, ఫిబ్రవరి 7: అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని ఆదిలాబాద్ జడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్ పేర్కొన్నారు. నార్నూర్, గాదిగూడ మండలాల్లోని శేకుగూడ, తాడిహత్నూర్, ఝరి
పెంచికల్పేట్లో కోనేరు ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహణ హాజరైన ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ దండె విఠల్ వధూవరులకు వస్ర్తాలు, మంగళసూత్రాల పంపిణీ పాల్గొన్న కలెక్టర్ రాహుల్రాజ్, ఎస్పీ సురేశ్ రా
ఆరు అంశాలు.. మూడు స్థాయిలు.. 2021-22కు నమోదుకు అవకాశం మంచిర్యాల(నమస్తే తెలంగాణ)/మంచిర్యాల అర్బన్, ఫిబ్రవరి 6 : దేశంలోని స్వచ్ఛ విద్యాలయాలకు కేంద్ర ప్రభుత్వం పురస్కారాలు అందజేయనుంది. అన్ని రకాల పాఠశాలల్లో పరిశు�
కిక్కిరిసిన ఆలయ పరిసర ప్రాంతాలు దర్శనానికి గంటల తరబడి బారులు ఇప్పటివరకు 4 లక్షల మందికిపైగా దర్శనం అనధికారికంగా మరో మూడు రోజులు కొనసాగే చాన్స్ ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 6 :ఆదివాసీ గిరిజనుల ఆరాధ్యదైవం నాగోబా �
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నందిగుండం దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్మల్ అర్బన్, ఫిబ్రవరి 6 : ఆధ్యాత్మిక కేంద్రంగా నిర్మల్ జిల్లా వర్ధిల్లుతుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత
గ్రామదేవతలకు చలిబోనాల సమర్పణ మొక్కులు చెల్లించుకున్న మహిళ భైంసా, ఫిబ్రవరి, 6 : పట్టణంలోని మహిళలు ఆదివారం ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. మార్కెట్ ఏరియాలోని మహాలక్ష్మీ ఆలయంలో ఆయా కాలనీలకు చెందిన మహిళలు ప�
ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి పాల శీతలీకరణ కేంద్రానికి భూమిపూజ కుంటాల, ఫిబ్రవరి, 6 : ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకొని రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష�
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న సీసీ కెమెరాలు, సమావేశ భవనం ప్రారంభం ఆదిలాబాద్ రూరల్, ఫిబ్రవరి 6 : న్యూహౌసింగ్బోర్డు కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. పట�
నార్నూర్, ఫిబ్రవరి 6: గాదిగూడ మండలంలోని 25 గ్రామ పంచాయతీల్లో 2021-22 సంవత్సరానికి నిర్ధేశించిన ఇంటి పన్నుల లక్ష్యాన్ని పూర్తి చేయడంలో గ్రామ స్థాయి అధికారులు ముందున్నారు. మండల వ్యాప్తంగా 7,889 కుటుంబాలు, 9,445 గృహాలు
గ్రామాల్లో పర్యటిస్తున్న వైద్య సిబ్బంది కరోనా లక్షణాలున్న వారికి కిట్లు అందజేత ముందుగానే గుర్తిస్తుండడంతో ఆందోళనకు దూరం ఇంటింటి జ్వర సర్వేలో మహిళలే కీలకం నేరడిగొండ,ఫిబ్రవరి 6 : మండలంలో కొవిడ్ పాజిటివ�
ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి గంజాయి సాగు నిర్మూలనపై అవగాహన ఇచ్చోడ, ఫిబ్రవరి 6 : గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే జిల్లా పోలీసుల లక్ష్యమని, గంజాయి సాగు నిర్మూలనకు ప్రత్యేక కృషి చేస్తున్నామని జ�
రూ .5 లక్షలతో బాధిత కుటుంబాలకు ఊరట దస్తురాబాద్,ఫిబ్రవరి6 : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తున్నది. ఇంటి పెద్ద ఉన్నట్టుండి కాలం చేస్తే, ఆ కుటుంబాలకు ప
అర ఎకరంలో బీర, కాకర సాగుమరో అర ఎకరంలో టమాట, బెండ..రోజుకు రూ.3వేల పైగా ఆదాయంఆదర్శంగా నిలుస్తున్న లక్ష్మణచాంద రైతు లక్ష్మణచాంద, సెప్టెంబర్ 16 : మండల కేంద్రానికి చెందిన రైతు షేక్ షాదుల్లా కూరగాయల సాగులో లాభాలు
పలు గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్పాలకవర్గాల ఆధ్వర్యంలో తీర్మానంసహకరిస్తున్న ప్రజలునిబంధనలు అతిక్రమిస్తే జరిమానాలు కరోనా కట్టడికి కట్టుబడి పలు గ్రామాలు స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తున్నాయి. ప్రభ�