అటవీ శాఖ ఆధీనంలో ఉన్న అశ్వారావుపేట మండలం రామన్నగూడెంలోని సర్వే నంబర్ 30, 36, 39లోని భూములు తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఆ గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజనులు మూడు రోజులుగా పాదయాత్ర చేస్తూ గురువారం భద్�
గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. ఐడీవోసీ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి అదనపు కలెక్టర్లు వేణు
Prajavani | జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి (Prajavani)కి అధికారులు తక్కువగా హాజరవడం.. వచ్చిన వారు కూడా ఆలస్యంగా రావడంతో అధికారులకు అదనపు కలెక్టర్ వేణుగోపాల్ వార్నింగ్ ఇచ్చారు.
ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతీ అధికారి మార్గదర్శకాలు తప్పక పాటించాల్సిందేనని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ స్పష్టం చేశారు. కలెక్టరేట్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోడల్ అధికారులు, ఆ�
పలు సమస్యలపై బాధితులు సమర్పించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని భద్రాద్రి అదనపు కలెక్టర్ వేణుగోపాల్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
వివిధ సమస్యలపై బాధితులు ఇచ్చే ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని భద్రాద్రి అదనపు కలెక్టర్ వేణుగోపాల్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచేందుకు బడిబాట కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ఆదేశించారు. స్థానిక ఐడీవోసీ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారు�
జిల్లాలోని రైతులకు సరిపడా పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, ఈ విషయంలో ఆందోళన చెందొద్దని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ స్పష్టం చేశారు. శుక్రవారం పాల్వంచలోని పలు విత్తన దుకాణాలను తనిఖీ చేసిన ఆయన.. ఎన్ని �
జిల్లాలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై శుక్రవారం ఐడీవోసీలోని తన ఛాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో నిర్వహిం
ప్రజాపాలన కార్యక్రమాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ వేణు అన్నారు. మండలంలోని గోలేటి, రెబ్బెన, రాజారం, కొమురవెళ్లి గ్రామపంచాయతీలలో గ్రామసభలు నిర్
మేడారం మహా జాతరలో భాగంగా చేపట్టే అభివృద్ధి పనులను సంక్రాంతి పండుగ లోపు పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మేడారంలోని ఐటీడీఏ క్యాంపు కార్యాలయంలో మంగళవారం అడిషనల్ కలెక్టర్ వే
: “ఉమ్మడి రాష్ట్రం లో విద్యుత్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితులు.. అర్ధరాత్రి అపరాత్రి అనకుండా రైతులు వ్యవసాయ పొలాలకు టార్చిలైట్లు వేసుకొని వెళ్లేవారు.. పారిశ్రామిక రంగాలు విద్యుత్
వనపర్తి జిల్లాలో 543 మందికి ‘డబుల్' లక్కీ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం పేదింటి కలను సాకారం చేసేందుకు నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను లక్కీడిప్ ద్వారా కేటాయించారు. గురువారం కలెక్టర్ తేజస్ నందలాల్పవ�