ప్రభుత్వ పథకాలు, సంక్షేమం, కార్యక్రమాలు పక్కాగా అమలు చేసేందుకు శక్తివంచన లేకుండా కృషిచేస్తానని సిద్దిపేట జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన కె.హైమావతి అన్నారు. శనివారం సిద్దిపేటలోని సమీకృత కలెక్�
సమస్యల సత్వర పరిషారానికి ప్రజావాణి దోహదపడుతుందని సిద్దిపేట అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. సోమవా రం సిద్దిపేట సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణిలో భాగంగా అదనపు కలెక�
భూ సమస్యల పరిష్కారం దిశగా ధరణి స్థానంలో కొత్తగా భూభారతి పోర్టల్ రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసిందని సిద్దిపేట అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) గరిమా అగర్వాల్ అన్నారు. గురువారం సిద్దిపేటలోని విపంచి క�
సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదర్శంగా నిలిచారు. అదనపు కలెక్టర్ తన కుమారుడిని అంగన్వాడీ కేంద్రంలో చేర్పించారు. గురువారం కొండపాక మధిర గ్రామం శెలంపు అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ
మానసిక వికాసానికి యో గా దోహదం చేస్తుందని సిద్దిపేట జిల్లా పరిషత్ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సిద్దిపేట బాలికల ఉన్నత పాఠశాల మైదానంలో �
కలెక్టర్ అవ్వాలన్న కోరిక ఇప్పుడూ అప్పుడూ కలిగింది కాదు... నా ఆరోతరగతిలోనే అనుకున్నది. బాల్యం మనిషి మీద ఎంత బలమైన ముద్ర వేస్తుందో మనకు తెలిసిందే. నా విషయంలోనూ అదే జరిగింది.
పర్యావరణాన్ని రక్షించడం అందరి బాధ్యత అని అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ అన్నారు. బుధవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ క్యాంపు కార్యాలయ ఆవరణలోని మైదానంలో అదనపు కలెక్టర్ తల్లి కిరణ�
2024-25 సంవత్సరానికి సిద్దిపేట మున్సిపాలిటీకి రూ.98.51 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టారు. గురువారం పట్టణ పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ కడవేర్గు మంజులారాజనర్సు అధ్యక్షతన జరిగిన వార్షిక బడ్జె
పిల్లల్లో పోషణ లోపాన్ని గుర్తించి వారికి బాలామృతం ప్లస్ ఇవ్వాలని సిద్దిపేట అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని గౌరాయపల్లిలో బుధవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంల
రెండో విడత మంజూరైన దళితబంధు నిధులను ప్రభుత్వం విడుదల చేయాలని సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని 23 గ్రామాలకు చెందిన 150 మంది లబ్ధిదారులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు.
జిల్లాలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని క్రీడా పోటీల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖ అధికారులను సంగారెడ్డి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్�
క్రీడలతో ఎలాంటి ఒత్తిడినైనా తట్టుకునే శక్తి వస్తుందని, ఒత్తిడి తట్టుకుని ముందుకు సాగేలా క్రీడలు జీవితంలో ఎంతగానో దోహదం చేస్తాయని, ప్రతి విద్యార్థి క్రీడల్లో రాణించాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి �
అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్కు ప్రజలంతా అండగా ఉండాలని మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల్లో గురువారం పల్లెప్రగతి కార్యక్�
వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటల వివరాలు సేకరించి, నష్టాన్ని అంచనా వేసి నివేదికలు తయారు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ వ్యవసాయాధికారులను ఆదేశించారు. కొత్తపల్లి పట్టణంతో పాటు మండలం