శ్రీలంకలో బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తామన్న రెండు పవన విద్యుత్తు ప్రాజెక్టులపై ప్రపంచ కుబేరుడు గౌతమ్ అదానీ వెనక్కి తగ్గారు. ప్రతిపాదిత ప్రాజెక్టుల నుంచి తప్పుకుంటు�
Adani Green Energy: అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ కీలక ప్రకటన చేసింది. శ్రీలంకలో నిర్మించబోయే ప్రాజెక్టుల నుంచి తప్పుకున్నట్లు చెప్పింది. రెండు పవన విద్యుత్తు ప్రాజెక్టుల నుంచి విత్డ్రా అయినట్లు పేర్క�
దేశీయ స్టాక్ మార్కెట్లు రివ్వున ఎగిశాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి సంకీర్ణ ప్రభుత్వం బంపర్మెజార్టీతో విజయసాధించడంతో సూచీలు కదంతొక్కాయి. వీటికితోడు అంతర్జాతీయ మార్�
విద్యుత్ ఒప్పందాల్లో అదానీ లంచాల వ్యవహారంపై అమెరికాలో కేసు నమోదైంది. దీంతో మన దేశంలో రాజకీయ దుమారం చెలరేగింది. ప్రధానంగా ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో అదానీ ప్రభావం కనిపిస్తున్నది.
రెన్యూవబుల్ ఎనర్జీ లో అదానీ గ్రూపు సంస్థలు దూసుకుపోతున్నాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గుజరాత్లో 2,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ను ప్రారంభించింది.
అదానీ గ్రూప్లోని గ్రీన్ ఎనర్జీ యూనిట్ 2030వ సంవత్సరానికల్లా 45 గిగావాట్ల ఉత్పాదక సామర్థ్యాన్ని సాధించాలన్న లక్ష్యంతో గౌతమ్ అదానీ కుటుంబం రూ.9,350 కోట్ల తాజా పెట్టుబడులకు సంకల్పించింది.
గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ నిధుల వేటలో పడింది. గ్రూప్లోని పలు కంపెనీలు పెద్ద ఎత్తున ఫండ్స్ కోసం ప్రయత్నిస్తున్నాయి. వీటిలో అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్మిషన్ స
గౌతమ్ అదానీ కుటుంబం తన కంపెనీల్లో రూ.8 వేల కోట్లకుపైగా విలువైన వాటాల్ని మార్కెట్లో విక్రయించింది. అదానీ గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్లో 1.6 శాతం వాటా ను (1.8 కోట్ల షేర్లు), అదానీ గ్రీన్ ఎ�
Adani Green Energy | అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సునీల్ మెహతా రాజీనామా చేశారు. ఆయన ఇండస్ఇండ్ బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా నియమితులయ్యారు.
అదానీ గ్రూపు షేర్ల పతనం కొనసాగుతున్నది. ఉదయం భారీగా లాభపడిన పలు కంపెనీల షేర్లు చివర్లో తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. అదానీ టోటల్ గ్యాస్ షేరు 5 శాతం వరకు పడిపోగా..అదానీ ట్రాన్స్మిషన్ షేరు 4.93 శాతం కోల్పోయిం�
ఆప్తమిత్రుడు గౌతమ్ అదానీ కోసం ఇప్పటికే వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను కారుచౌకగా కట్టబెట్టిన ప్రధాని మోదీ.. దేశంలోనే అత్యంత రద్దీ ఎయిర్పోర్టులను కూడా ధారాదత్తం చేశారు. దీని కోసం నిబంధనలే మార్చారు.
అదానీ గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ రుణదాతల కోసం మూడు అదానీ గ్రూప్ కంపెనీలు షేర్లను తనఖా చేసినట్టు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అనుబంధ సంస�
దేశంలోనే అత్యంత విలువైన సంస్థగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) నిలిచింది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని ఆర్ఐఎల్ విలువ 202 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు హురున్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ తెలి�