శంకర్ సినిమాలంటే భారీతనానికి, సామాజిక సందేశాలకు పెట్టింది పేరు. 90దశకంలోనే దక్షిణాది నుంచి పాన్ ఇండియా సినిమాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వంలో రామ్చరణ్ కథానాయకుడిగా నటించిన త�
‘శంకర్గారు కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా. క్రికెట్కు సచిన్ ఎలాగో, ఇండియన్ సినిమాకు శంకర్గారు అలా. అలాంటి శంకర్గారితో పనిచేయడం నా అదృష్టం. నానుంచి సోలో ఫిల్మ్ వచ్చి అయిదేళ్లయింది. ఇది నాకు ప్రత్యేకమ�
రామ్చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ ఛేంజర్' జనవరి 10న ప్రేక్షకుల ముందుకురాబోతున్న విషయం తెలిసిందే. దిల్రాజు నిర్మాత. ఈ సినిమాలో సీనియర్ నటుడు శ్రీకాంత్ ముఖ
‘శంకర్గారితో పనిచేయడం నిజంగా అదృష్టం. మా కోసం లక్నో వరకూ వచ్చిన అభిమానులకు థ్యాంక్స్. అందరి అంచనాలను మించి ‘గేమ్చేంజర్' ఉంటుంది.’ అని రామ్చరణ్ అన్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘గేమ్చేం
రామ్చరణ్, శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న ‘గేమ్చేంజర్' సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సంక్రాంతికి సినిమాను విడుదల చేయనున్నట్టు నిర�
చిరంజీవి, రవితేజ హీరోలుగా నటించి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమా విజయోత్సవ కార్యక్రమం హన్మకొండలో జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే విన�
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 15వ సినిమా గురించి ఆశ్చర్యపరిచే విషయాలు తెలుస్తున్నాయి. శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రూపొందుతున్నది. దిల్ రాజు నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ నాయికగ
ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ‘ఆర్ఆర్ఆర్' సినిమాకు మరో గౌరవం దక్కింది. ప్రస్తుతం జపాన్లో ప్రదర్శితమవుతున్న ఈ సినిమా తాజాగా ప్రకటించిన 50వ శాటర్న్ పురస్కారాల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ మూవీగ�
రామ్చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలి సిందే. ఈ సినిమాను పాన్ ఇం డియా స్థాయిలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు నిర్మిస్తున్నారు.
‘నేను ‘గాడ్ ఫాదర్' సినిమా చేసేందుకు రామ్ చరణ్ కారణం. సినిమా చూసి.. నాన్నా ఈ సబ్జెక్ట్ మీకు బాగుంటుంది అని చెప్పి ఒప్పించాడు, దర్శకుడిని కూడా తనే సెలెక్ట్ చేశాడు’ అని ఇటీవల సినిమా ప్రచార కార్యక్రమాల్�
బాలీవుడ్ సహా దక్షిణాది చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది హీరోయిన్ అమీ జాక్సన్ దర్శకుడు శంకర్ భారీ చిత్రాలైన ‘ఐ’, ‘2.ఓ’ సినిమాలు ఆమెకు క్రేజ్ తీసుకొచ్చాయి.
తెలుగు తెరకు బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ వస్తుందనే ప్రచారం చాలా రోజులుగా జరుగుతున్నా...ఆమె ఎంట్రీ ప్రాజెక్ట్కు సంబంధించి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య తార శ్రీదేవి కూతురు కా�
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 15వ సినిమాకు కొత్త నటీనటులను ఎంపిక చేస్తున్నామంటూ సోషల్ మీడియాలో కొందరు వ్యాప్తి చేస్తున్న వార్తలన్నీ అవాస్తవమని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ స్పష్టం