Corona virus | దేశంలో కరోనా వైరస్ (corona virus) మళ్లీ కలకలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో యాక్టివ్ కేసుల సంఖ్య 104కు చేరింది. అక్కడ గడిచిన వారం రోజుల్ల�
coronavirus | దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గురువారం నుంచి శుక్రవారం నాటికి 24 గంటల వ్యవధిలో 328 కొత్త కేసులు వెలుగుచూశాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 2,997కు చేరింది. గత ఏడు నెలల్లో కేసుల సంఖ్య ఇంత చేరడం �
దేశంలో గురువారం 12,591 కొవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. బుధవారంతో పోలిస్తే గురువారం కేసుల సంఖ్యలో 2 వేల పెరుగుదల కనిపించింది.
దేశంలో కరోనా మళ్లీ కోరలు చాస్తున్నది. 24 గంటల వ్యవధిలోనే 6,050 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 203 రోజుల్లో ఇదే గరిష్టం. గత ఏడాది సెప్టెంబర్ 16న 6,298 కేసులు నమోదయ్యాయి.
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 25,284 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 5,879 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది.9 మంది కరోనాతో మరణించారని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్ల�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరిగి పోతున్నాయి.కరోనాతో కొత్తగా 9 మంది చనిపోయారు. గడిచిన 24 గంటల్లో 49, 143 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 13,618 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది . 8,687 మంది బాధితుల�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ రెట్టింపవుతుంది. గడిచిన 24 గంటల్లో 10వేల 7 కేసులు నమోదు కావడం కరోనా తీవ్రతను తెలయజేస్తుంది . నిన్నటి కంటే ఈరోజు 4వేల కేసులు ఎక్కువ కావడం ఆందోళనకర పరిస్థి
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. రాష్ట్రంలో 24 గంటల్లో 22,882 మందిని పరీక్షించగా కొత్తగా 4,108 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది . 696 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంల
అమరావతి : ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా 95 కరోనా కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడ�