అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 24,659 మందికి పరీక్షలు నిర్వహించగా 174 మందికి కరోనా పాజిటివ్గా నిర్దారణ అయ్యింది. 301 మంది కొవిడ్ బారిన పడి కోలుకున్నారని ఏపీ వైద్యాధికారులు వెల్లడించారు. ప్రసుత్తం ఏ
అమరావతి : ఏపీలో కొత్తగా మరో ఇద్దరు కరోనాతో మృత్యువాత పడ్డారు. వైద్యార్యోగ శాఖ అధికారుల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 31,473 మంది నుంచి నమూనాలు సేకరించగా 222 మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్
Covid in Kerala: కేరళలో కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టింది. చాలాకాలంగా అక్కడ 30 వేల దరిదాపుల్లో కొత్త కేసులు నమోదయ్యేవి. గత రెండు రోజుల నుంచి వరుసగా
Covid virus: తిరువనంతపురం: కేరళలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతూనే ఉన్నది. ఇవాళ కూడా కొత్తగా 15,058 కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య
Kovid-19 in Kerala: కేరళలో కరోనా వైరస్ ఇంకా ఉధృతంగానే ఉంది. ఇప్పటికీ 20 వేలకు దరిదాపుల్లోనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. గత నాలుగైదు రోజుల్లో అయితే ఏకంగా
Corona active cases: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణకు ఇప్పుడిప్పుడే బ్రేక్ పడుతున్నది. వారం రోజుల క్రితం వరకు రోజూ నాలుగు లక్షలకుపైగా కొత్త కేసులు నమోదుకాగా
బెంగళూరు: కర్ణాటకలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. శుక్రవారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో కరోనా వల్ల 592 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో
ముంబై: మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్యపెరుగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 57,640 కేసులు నమోదు కాగా, 920 మంది ప్రాణాలు కోల్పోయారు. 57,006 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఒక్క �
యాక్టివ్ కేసులు| దేశంలో రోజువారీ కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతుండటంతో యాక్టివ్ కేసులు కూడా పెరిగిపోతున్నాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసులు 30 లక్షలకుపైగా ఉన్నాయి.
కరోనా మొదలైనప్పటి నుంచి ఇదే తొలిసారి ఒక్కరోజులోనే 1.52 లక్షల మందికి వైరస్ న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: దేశంలో ఒక్కరోజులో రికార్డు స్థాయిలో కొత్తగా 1,52,879 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కేసులు