పార్టీ కోసం కష్టపడి పని చేసే ప్రతి కార్యకర్తకు బీఆర్ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఇటీవల వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మరణించిన బీఆర్ఎస
దేశవ్యాప్తంగా 2018-19 నుంచి 2022-23 వరకు 10 లక్షల మోటార్ యాక్సిడెంట్ క్లెయిములు పెండింగ్లో ఉన్నట్లు ఐఆర్డీఏఐ తెలిపింది. వీటి విలువ రూ.80,455 కోట్లు అని చెప్పింది. సమాచార హక్కు చట్టం కింద సుప్రీంకోర్టు అడ్వకేట్ కే�
బ్యాంకులు అందిస్తున్న సేవలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని, ఆ మేరకు బ్యాంకర్లు చైతన్య పరచాలని మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంచిర్యాలలో యూనియన్ బ్యాంకు ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రిటైల్�
పోస్టల్ ప్రమాద బీమా పాలసీదారుల కుటుంబాలకు భరోసానిస్తున్నది. మరణించిన, గాయపడ్డ వారి ఖాతాల్లో వెనువెంటనే నగదు జమవుతున్నది. ఏడాది వ్యవధిలో కరీంనగర్ డివిజన్ పరిధిలో 21 మంది పాలసీదారులు మరణించగా బాధిత కుట
కాంగ్రెస్ పార్టీ 2022-23కు సంబంధించి సభ్యత్వ నమోదులో భాగంగా కార్యకర్తలకు రూ.2 లక్షల ప్రమాద బీమాను కల్పించింది. సభ్యత్వ నమోదు చేసుకొన్న సుమారు 40 లక్షల మంది కార్యకర్తల కోసం రూ.6 కోట్ల వరకు బీమా కంపెనీలకు ప్రీమి�
కార్యకర్తలే బలం.. బలగంగా భావించే భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్).. పార్టీ శ్రేణుల యోగక్షేమాలను భుజాలపై వేసుకున్నది. మిగతా పార్టీలకు భిన్నంగా.. ఏ కష్టమొచ్చినా కార్యకర్తలకు అండగా నిలుస్తున్నది.
సింగరేణి కార్మికులు, ఉద్యోగుల కోసం యాజమాన్యం రూ.55 లక్షల ఉచిత ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించింది. ఈ మేరకు యాజమాన్యం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ)తో ఎంవోయూ కుదుర్చుకున్నది.
భారత రాష్ట్ర సమితి పార్టీ సభ్యత్వం తీసుకొని ప్రమాదవశాత్తు చనిపోయిన 60 మందికి రూ.2 లక్షల చొప్పున ప్రమాద బీమా మంజూరు పత్రాలను బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ మాదిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, ప్రమ�
ప్రమాద బీమా అంటే రోడ్డు, వాహన ప్రమాదాలు జరిగితేనే వర్తిస్తుందనేది అందరి నమ్మకం. కానీ ఏ రకమైన ప్రమాదం జరిగినా బీమా వర్తింపజేసే రెండు పథకాలను పోస్టల్ శాఖ తీసుకొచ్చింది.