ప్రజాపాలన కార్యక్రమాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ వేణు అన్నారు. మండలంలోని గోలేటి, రెబ్బెన, రాజారం, కొమురవెళ్లి గ్రామపంచాయతీలలో గ్రామసభలు నిర్
నల్లగొండ జిల్లాల పట్టభద్రుల శాసన మండలి స్థానానికి త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయని, అర్హులైన పట్టభద్రులందరూ ఓటు నమోదు చేసుకోవాలని అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి సూచించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫ
తాండూరు నియోజక వర్గం అభివృద్ధితో పాటు ప్రజా సేవే లక్ష్యం గా పాలన సాగిస్తామని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం తాండూరు నియోజకవర్గంలోని తాండూరు పట్టణంలో 25వ వార్డుతో పాటు, తాం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2024-25 విద్యా సం వత్సరానికి ఐదు నుంచి పదో తరగతి వరకు గురుకులాల్లో ప్రవేశానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగం గా ఐదో తరగతిలో ప్రవేశాల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతున్నది. శనివారం నియోజకవర్గం పరిధిలోని చేవెళ్ల, షాబాద్, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల పరిధిలోని గ్ర�
జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతున్నది. పలు గ్రామాలు, వార్డుల్లో ప్రజల నుంచి శనివారం 24,049 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు మూడు రోజుల్లో కలిపి 52,971 దరఖాస్తులను అధికారులు స్వ�
ప్రజాపాలన కార్యక్రమంలో వివిధ పథకాల కోసం దరఖాస్తులు అంతంత మాత్రంగానే వచ్చాయి. తొలి రోజు మాదిరిగానే ప్రజలకు సమస్యలు ఎదురయ్యాయి. అధికారులు, సిబ్బంది సరైన అవగాహన కల్పించకపోవడం, దరఖాస్తు ఫారాలు నింపడంలో కొం�
రాష్ట్ర సర్కారు ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రజాపాలన పేరిట దరఖాస్తులు స్వీకరిస్తున్నది. అందుకు రేషన్కార్డుతోపాటు ఆధార్కార్డు ప్రతిని పొందుపరచాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డులు అప్డేట్ చే�
రాష్ట్ర ప్రభుత్వం అభయ హస్తం పథకాల దరఖాస్తుల్లో భాగంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన సభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా నోడల్ అధికారి ఆర్వీ కర్ణన్ సూచించారు.
జిల్లాలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ రెండో రోజూ కొనసాగింది. రెబ్బెన మండలం కైర్గాం కేంద్రాన్ని కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ్రావు పరిశీలించారు. అర్జీదారులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూడాలని అధికార
గ్రామాల్లో నిర్వహిస్తున్న ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని రంగారెడ్డి జిల్లా పరిషత్ సీఈవో దిలీప్కుమార్ అన్నారు. శుక్రవారం షాబాద్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ప�
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలుకు చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా రెండో రోజు శుక్రవారం నిర్వహించిన వార్డు, గ్రామ సభల్లో ప్రజల నుంచి దరఖాస్తులు వెల
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ రెండోరోజూ శుక్రవారం కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సందడిగా సాగింది. గ్రామాలు, మున్సిపాలిటీల్లోని వార్డుల్లో ఏర్పాటు
ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం జిల్లాలో కొనసాగుతున్నది. ఆయా గ్రామ పంచాయతీల్లో శుక్రవారం దరఖాస్తులుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, అర్జీలు సమర్పిస్తున్నారు. 100 మంది దరఖాస్తుదారుల చొప్పున ఒక్కో �