అత్యంత పవిత్రమైన కైలాస మానస సరోవర యాత్ర జూన్ నుంచి ఆగస్టు వరకు జరుగుతుందని విదేశాంగ శాఖ ప్రకటించింది. భక్తులను బృందాల వారీగా పంపించనున్నట్లు తెలిపింది. ఒక్కొక్క బృందంలో 50 మంది భక్తులు ఉంటారని, ఉత్తరాఖం�
రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ గడువు సోమవారం అర్ధరాత్రి ముగిసింది. ఈ పథకం కోసం రాష్ట్రవ్యాప్తంగా సోమవారం సాయంత్రానికే 15.60 లక్షల దరఖాస్తులు వచ్చినట్టు అధికారవర్గాలు వెల్లడించాయ
మంచిర్యాల జిల్లా వైద్యారోగ్యశాఖలో కాంట్రాక్ట్ పద్ధతిన పలు విభాగాల్లోని 26 ఖాళీ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 29న అధికారులు ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తుల స్వీకరణకు నాలుగు రోజులు అవకాశం ఇవ్వగా, శనివారం ఆఖరు త
పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఆంగ్లంలో నాణ్యమైన విద్యను పొందాలి అంటే లక్షల్లో ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ మధ్య తరగతి, పేదరిక కుటుంబాలకు చెందిన విద్యార్థులు లక్షల్లో ఫీజులు చెల్లించని పరిస్
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని గ్రామాలు, పట్టణాల్లోని వార్డుల్లో 8 రోజులుగా నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమం ముగిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 12.38 లక్షల దరఖాస్తులు వచ్చాయి.
ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణకు డిసెంబర్ 28 నుంచి ప్రారంభమైన ప్రజాపాలన కార్యక్రమం శనివారం ముగిసింది. డిసెంబర్ 28 నుంచి ఈనెల 6వ తేదీ శనివారం వరకు నిర్వహించిన ప్రజాపాలన కార్యక�
ఆరు గ్యారెంటీల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఎనిమిది రోజుల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 11,58,263 అప్లికేషన్లు వచ్చాయి. కేవలం ఆఖరి రోజే 1,28,790 దరఖాస్తులు వచ్చాయి. గత నెల 28న ప్రారంభం కాగా, రె�
ఆరు గ్యారెంటీల పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో నిర్వహించిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం శనివారంతో ముగిసింది. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ 28 నుంచి జనవరి 6వరకు అధికారులు గ్�
పార్టీలకు అతీతంగా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందజేస్తామని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. కట్టంగూర్, పామనుగుండ్ల, ఎరసానిగూడెం, నార్కట్పల్లి మండలం అమ్మనబోలు, కేతేపల్లి మండలం కొండకిందిగూడెం గ్రామాల�
ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలనలో దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి. గత నెల 28 నుంచి ప్రారంభమైన ప్రజాపాలన ఆరో రోజుకు చే రింది. గురువారం ఒక్కరోజే 26,365 దరఖాస్తులు రాగా, ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 13 మండలా�
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, నిరుపేదల ఆర్థిక ఎదుగుదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. గురువారం ఫరూఖ్నగర్ మండలంలోని వి�
అర్హులందరూ ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం నెన్నెల మండలం గుండ్లసోమారంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, చిత్తాపూర్లోని ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల�
ఆరు గ్యారెంటీలను పక్కాగా అమలు చేసి అర్హులైన నిరుపేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో నిర్వహించిన ప్రజాప
గ్రేటర్ హైదరాబాద్లో ప్రజా పాలనకు దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి. దరఖాస్తుల స్వీకరణ కేంద్రాల వద్దకు ప్రజలు భారీగా పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో దరఖాస్తు స్వీకరణ కేంద్రాలు రద్దీగా మారాయి.