పెద్దపల్లి: ఏసీబీ వలకు మరో అవినీతి చేప చిక్కింది. వివరాల్లోకి వెళితే.. పెద్దపెల్లి జిల్లా చీఫ్ ప్లానింగ్ అధికారి వెంకట్ నారాయణ రూ. 40 వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. తిరుపతి అనే గుత్తేదా
ఆమనగల్లు : ఆమనగల్లు తాసిల్దార్ కార్యాలయంలో బుధవారం ఏసీబీ అధికారుల బృందం తనిఖీలు చేపట్టారు. మహబుబ్నగర్ ఏసీబీ సీఐ లింగస్వామి నేతృత్వంలో నలుగురు అధికారులు ఉదయం కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం డిప్య
క్రైం న్యూస్ | జిల్లాకలెక్టర్ కార్యాలయంలో సర్వే ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో పని చేస్తున్న సర్వేయర్ రాములు నివాసం వరంగల్ అర్బన్ జిల్లా కోమటిపల్లిలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.