Crime news | ట్రాన్స్ఫార్మర్ కోసం రూ.10వేలు లంచం తీసుకుంటూ లంచం లైన్మెన్ ఏసీబీకి చిక్కాడు. ఈ సంఘటన జిల్లాలోని కొమురవెల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది.
పెద్దపల్లి: ఏసీబీ వలకు మరో అవినీతి చేప చిక్కింది. వివరాల్లోకి వెళితే.. పెద్దపెల్లి జిల్లా చీఫ్ ప్లానింగ్ అధికారి వెంకట్ నారాయణ రూ. 40 వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. తిరుపతి అనే గుత్తేదా
ఆమనగల్లు : ఆమనగల్లు తాసిల్దార్ కార్యాలయంలో బుధవారం ఏసీబీ అధికారుల బృందం తనిఖీలు చేపట్టారు. మహబుబ్నగర్ ఏసీబీ సీఐ లింగస్వామి నేతృత్వంలో నలుగురు అధికారులు ఉదయం కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం డిప్య