అంతర్జాతీయ ప్రతిభకు అయస్కాంతంలా నిలిచిన అమెరికా ఉన్నత విద్యావ్యవస్థ చారిత్రక విచ్ఛిన్నతను ఎదుర్కొంటున్నది. వలసలపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుండటంతో ఇప్పటికే అమెరికాలోని ప్రతిష్ఠాత
Laurels Day | స్థానిక అలంపూరు మాంటిస్సోరి పాఠశాలలో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన లారెల్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ప్రమాణాలకు అనుగుణంగా లేని పీహెచ్డీ డిగ్రీల కోర్సులను నిర్వహిస్తున్న రాజస్థాన్లోని మూడు విశ్వవిద్యాలయాలపై యూజీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయా యూనివర్సిటీల పీహెచ్డీ డిగ్రీల ప్రోగ్రాములపై అయిదేండ్ల�
విద్యార్థులతో కళకళలాడాల్సిన సర్కారు బడులు వెలవెలబోతున్నాయి. విద్యార్థులు లేక పాఠశాలలకు తాళాలు వేస్తున్న పరిస్థితి నెలకొన్నది. సర్కారు బడుల్లో నైపుణ్యం గల ఉపాధ్యాయులకు కొదవలేదు.
ఉన్నత విద్యాశాఖలో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులకు ఆరు నెలలుగా వేతనాలు రాక పస్తులుండాల్సి పరిస్థితి ఏర్పడింది. అరకొర వేతనాలతో సేవలందిస్తున్న అతిథి అధ్యాపకులకు సమయానికి వేతనాలు అందక అప్పుల ఊబిలో కూరుకు�
మాతృభాష తెలుగు ఇక కనుమరుగు కానున్నదా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. అమ్మభాషను అధోగతి పాలు చేసేందుకు రేవంత్రెడ్డి సర్కారు చేస్తున్న కుట్రలే ఇందుకు నిదర్శనం.
ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు మూతబడ్డాయి. ఆయా కళాశాలల యాజమాన్యాలు సోమవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగాయి. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలనే డిమాండ్తో బంద్ పాటిస్తున్నాయి.
ఉమ్మడి జిల్లాలోని ప్రైవేటు, పీజీ కళాశాలలు సోమవారం బంద్ పాటించాయి. రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని కోరుతూ ఈ కళాశాలల యాజమాన్యాలు మొరపెట్టుకున్నా ప్రభుత్వం ఆలకించకపోవడంతో బంద్ నిర్ణయాన్ని తీసు
శతాధిక వసంతాల ఉస్మానియా యూనివర్సిటీ పరువును దిగజార్చేలా అధికారులు ప్రవర్తిస్తున్నారు. నాలుగేండ్లుగా అధికారుల వైఖరిపై ఎన్నోసార్లు వివిధ ఆరోపణలు వెల్లువెత్తినప్పటికీ, వారిలో మాత్రం కొద్దిగా కూడా మార్�
విద్యారంగానికి పెద్దపీట వేస్తామని చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో మాత్రం చిన్నచూపు చూస్తున్నది. విద్యాసంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నా పాఠశాలల నిర్వహణకు నిధులు కేటాయించక
చాక్పీసులు, చార్టులకు నిధులు కేటాయించలేని దుస్థితిలో సర్కారు పాఠశాలలు నడుస్తున్నాయి. బడులు మొదలై నాలుగు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నిధులు విడుదల చేసిన పాపానపోలేదు. పాఠశాల ఉపాధ్యాయులే తమ సొంత డబ్బులత
ఉపాధ్యాయులకు సమాజంలో ప్రత్యేక స్థానం ఉంటుందని.. ఎవరికీ దొరకని గౌరవం ఒక ఉపాధ్యాయుడికే దొరుకుతుందని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. గురువారం సిద్దిపేట పట్టణంలోని టీటీసీభవన్లో గురుపూజోత్సవం స�
జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న పార్ట్టైమ్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, పీఈటీలను ప్రభుత్వం వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పార్ట్టైమర్లను వ
IIT Bombay : ఐఐటీ బాంబే 2023-24 విద్యా సంవత్సరానికి ప్లేస్మెంట్ సీజన్ను విజయవంతంగా పూర్తిచేసుకుంది. 1475 మంది విద్యార్ధులు ప్లేస్మెంట్స్ దక్కించుకున్నారని ఐఐటీ బాంబే ఓ ప్రకటనలో పేర్కొంది.
ఇంటర్మీడియట్ 2022-24 విద్యా సంవత్సరంలో ఒకేషనల్ కోర్సులో రాష్ట్రస్థాయి టాపర్గా దుబ్బాక ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి దోర్నాల సుకుమార్ నిలిచాడు. ఒకేషన్ కోర్సులో సుకుమార్ ఈటీ (ఎలక్ట్రీషియన్ టెక�