భూదాన్ పోచంపల్లి నేతన్న కల సాకారమైంది. ఎన్నో ఏండ్లుగా నేత కార్మికులు చేస్తున్న ఆందోళనలు, విజ్ఞప్తులకు సార్థకత లభించింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సిల్క్ సిటీకి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ�
ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై 53 రోజులు కాగా.. వీటిలో ఇంచుమించు 45 రోజుల పని దినాలున్నాయి. ఈ రోజుల్లో పట్టుమని నాలుగు పాఠశాలలు కూడా డీఈవో పర్యవేక్షణ జరపలేదంటే ఆయన పనితీరుకు దర్పణం పడుతుంది. జిల్లాలో 365 ప్రాథమిక
డీఈఈ సెట్లో అర్హత సాధించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులు 2024-26 విద్యా సంవత్సరంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ, డిప్లొమా ఇన్ ప్రీ సూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో చేరేందుకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టారు
నల్లగొండలోని నాగార్జున డిగ్రీ కళాశాల తెలంగాణ రాష్ట్రంలోనే పేరుగాంచింది. వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు ఇక్కడికి చదువు కోసం వస్తుంటారు. ఈ కాలేజీలో 2024-25 విద్యా సంవత్సరం డిగ్రీ ప్రథమ సంవత్సరానికి నూత�
విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో ఉన్నత చదువులు చదవడానికి భారత విద్యార్థులు విదేశాలకు పరుగులు తీస్తున్నారు. అయితే సర్టిఫికెట్ల విషయంలో (విద్యార్హత, మ్యారిటల్ స్టేటస్ తదితర సర్టిఫికెట్లు) విదేశీ యూనివ
విద్యా సంవత్సరం ప్రారంభమై పదిహేను రోజులు గడుస్తున్నా కస్తూర్బా విద్యాలయానికి సంబంధించిన నూతన భవవాన్ని ఎందుకు ప్రారంభించడంలేదని, భవనం ప్రారంభానికి తన పదవే అడ్డంకి అయితే రాజీనామా చేయడానికి సిద్ధమని జడ�
పాఠశాలల పునఃప్రారంభం రోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు అందించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా తెలుగు, ఆంగ్లం మాధ్యమా �
గత విద్యా సంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణులైన దివ్యాంగులకు, ఇంటర్మీడియట్లో ఉచిత విద్యావకాశాలు కల్పిస్తున్నట్టు కరీంనగర్ జిల్లా సంక్షేమ అధికారి ఎం సరస్వతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగా అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆదేశించారు. గురువారం కడ్తాల్, మాడ్గుల్ మండలాల పరిధిలోని వాసుదేవ్పూర�
2024-25 విద్యా సంవత్సరంలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యేలోగా అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న మరమ్మతులు పూర్తవ్వాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ పేర్కొన్నారు.
ఇంటర్ మొదటి విడత అడ్మిషన్ల షెడ్యూల్ విడుదలైంది. 2024 -25 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు గురువారం నుంచే దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఆయా కాలేజీల్లో ఈ నెల 31వరకు విద్యార్థులు దరఖాస్తులను అందజేయవచ్చు. జూన్ 1 న
ఉపాధ్యాయులు తల్లిదండ్రులను చైతన్యం చేసి వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని డీఈవో జగన్మోహన్రెడ్డి సూచించారు. గురువారం డీఈవో ఆఫీసులో వచ్చే విద్యా సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెంపునకు జడ్పీ
Junior colleges | రాష్ట్రంలో జూనియర్ కళాశాలల (Junior Colleges) విద్యా సంవత్సరం (2024-25 ) క్యాలెండర్(Calendar)ను తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి (Intermediate Board) ప్రకటించింది.
వచ్చే విద్యాసంవత్సరంలో సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో రూ.1,913.93 కోట్ల నిధులను ఖర్చు చేయనున్నారు. ఈ బడ్జెట్ ఆమోదానికి ఢిల్లీలో ఈనెల 15, 16న జరిగిన ఎస్ఎస్ఏ ప్రాజెక్ట్ ఆమోదిత మండలి (పీఏబీ) సమావేశం ప
జిల్లాలో 2022-23 విద్యా సంవత్సరానికిగాను 102 మంది విద్యార్థులు ఇన్స్పైర్ మనక్ అవార్డుకు ఎంపిక కాగా, వీరందరికీ డీఈవో యాదయ్య ఆధ్వర్యంలో శనివారం ఆన్లైన్ ద్వారా జిల్లా స్థాయి పోటీలను నిర్వహించారు.