Reading activity | రాష్ట్రంలోని బడుల్లో విద్యార్థులను రోజుకు 30 నిమిషాలపాటు చదివించాలని విద్యాశాఖ సూచించింది. ఇందుకోసం రీడింగ్ యాక్టివిటీని నిర్వహించాలని ఆదేశించింది. ఈ 30 నిమిషాల వ్యవధిలో పాఠ్యపుస్తకాలతోపాటు కథ�
వచ్చే రెండు నెలల్లో వైద్య కళాశాల తాత్కాలిక భవన నిర్మాణ పనులు పూర్తి చేసి, ఆగస్టులో తరగతులు నిర్వహిస్తామని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. పేద విద్యార్థులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన గొప్ప వరం ప్రభుత్వ వై
ఇంటర్మీడియట్ కోర్సుల సిలబస్ సమగ్రంగా మారనున్నది. వచ్చే విద్యాసంవత్సరం కల్లా కొత్త సిలబస్ అందుబాటులోకి రానున్నది. శుక్రవారం నిర్వహించిన ఇంటర్ బోర్డు సమావేశంలో సిలబస్ మార్పు, కొత్త సిలబస్ ఖరారుకు
ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి నిమిత్తం విద్యార్థుల తల్లిదండ్రులను మమేకం చేస్తూ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మం
ఇండోర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో సంయుక్తంగా నిర్వహిస్తున్న కోర్సులో ప్రవేశ ప్రకటన విడుదలైంది. కోర్సు: మాస్టర్ ఆఫ్ సైన్స�
ఈ విద్యాసంవత్సరం 94 స్కూళ్లు మళ్లీ ప్రారంభం ఇప్పటివరకు 1,478 మంది విద్యార్థుల చేరిక ప్రత్యేక చొరవ చూపుతున్న పాఠశాల విద్యాశాఖ హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): ‘ఎక్కడ ఆగిపోయిందో.. మళ్లీ అక్కడి నుంచే మ�
న్యూఢిల్లీ: 2021-22 విద్యా సంవత్సరంలో 10, 12 తరగతుల బోర్డు పరీక్షలకు సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సోమవారం కొత్త స్కీమ్ను ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరాన్ని రెండు విభాగాలుగా విభ�