‘మా రాష్ట్రంలో రోజుకు పది మంది రైతులు కరువు కాటకాలతో మరణిస్తున్నారు. తెలంగాణలో మాత్రం ఎక్కడ చూసినా పచ్చని పంటలు కనిపిస్తున్నాయి. ఎండకాలంలోనూ నిండుగా చెరువులు, కుంటలు, వాగులు వంకలు కనిపిస్తున్నాయి. తెలంగ
నాగార్జున సాగర్ ఎడమ ప్రధాన కాల్వకు అనుసంధానంగా ఉన్న నారెళ్లగూడ మేజర్ పరిధిలోని ఆయకట్టుకు ఒక నాడు సాగు నీటి పారుదల అష్టకష్టంగా ఉండేది. ఫలితంగా మేజర్ పరిధిలోని చివరి భూములు నీటి పారుదలకు నోచుకోక సుమార�
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కొండపోచమ్మకు గంగమ్మ తరలిరాగా, రైతాంగానికి ఈయేడు యాసంగి పంట సాగుకు ఢోకాలేకుండా పోయింది. దీంతో దండిగా పంటలు పండుతున్నాయి. లక్షల ఎకరాలకు సరిపడే సాగునీటిని అందించాలనే దృఢ సంక�
వచ్చే 40 ఏండ్లకు సరిపడా నీటి వనరులను కలిగి ఉన్నామని, 5 ఏండ్ల పాటు కరువు తాండవించినా గ్రేటర్కు నీటి సరఫరా చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని జలమండలి ఎం.డి దాన కిశోర్ పేర్కొన్నారు. శుక్రవారం బేగంపేట్లోన�
ఒకప్పుడు మును‘గోడు’లో నీళ్లే బంగారం. మిషన్ కాకతీయ వల్ల వాననీరు చెరువుల్లో చేరి పాతాళగంగను పైపైకి తీసుకొచ్చింది. నాడు నెర్రెలు బారి కనిపించిన చెలకల్లో నేడు నీళ్లు నిండుగా పోసే బోర్లతో బంగారు పంటలు పండు�
మున్సిపాలిటీలో భారీ వానలు పడుతున్నాయి. వారం రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలతో మున్సిపాలిటీలోని వివిధ చెరువుల్లోకి భారీగా వరద నీరు చేరుతున్నది. దీంతో పలు చెరువులు అలుగు పారుతున్నాయి. కుంట్లూరు చెరువ
మండల పరిధిలో యాసంగి సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. వర్షాలు పుష్కలంగా కురువడంతో భూగర్భ జలాలు పెరిగాయి. దీనికి తోడు రైతు బంధు సాయం సకాలంలో అందుతుండంతో రైతులు రెట్టింపు ఉత్సాహంతో పంటలు సాగు చేసేందుకు ఆ�
గంగమ్మ ఉప్పొంగుతున్నది. ఒకప్పుడు పాతాళంలోకి అడుగంటిన జలాలు నేడు ఉబికి వస్తున్నాయి. 300 ఫీట్లలోతు వరకు బోరు వేస్తేనే నీరొచ్చే పరిస్థితి. కానీ నేడు 6.20 మీటర్ల లోతులోనే జీవధార ఉంది. దుర్భిక్ష ప్రాంతంగా మారిన జి
వానకాలంలో వ్యవసాయ శాఖ అంచనాల మేరకు రైతులు సాగు సంబురంగా చేసుకుంటున్నారు. గతానికి భిన్నంగా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. దీంతో చెరువులు, కుంటలు నిండుకుండలను తలపిస్తున్నా యి. దుందుభీవాగు నిరంతరం ప్రవహి�
“కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పదేండ్ల కింద చెరువులో నీళ్లు గుంజుకుపోయేవి. బోర్లు వేసి, మోటార్లు, ట్రాన్స్ఫార్మర్స్ పెట్టి చెరువులు నింపేవారమని, ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని కాలంతో పని లేకుండా,
ఉత్తర తెలంగాణ జిల్లాలను సస్యశ్యామలం చేస్తున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టంతో నిండుకుండలా మారింది. ఈనెల ప్రారంభం నుంచి మహారాష్ట్రలోని గైక్వాడ్, నాసిక్, గోదావరి తీర పరీవాహక ప్రాంత�
సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకంతో మండలంలోని అనేక చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. అనేక చెరువులు, కుంటల్లోని పూడికను తొలగించడంతోపాటు పునరుద్ధరించి నీటి ని�
యావత్ దేశం నివ్వెరపోయే ఫలితాలను సాధిస్తూ, అన్ని రంగాల్లోనూ తెలంగాణ ప్రగతి పథంలో పరుగులు పెడుతున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. ప్రజల ఆశీర్వాద బలం, ప్రజా ప్రతినిధుల నిరంతర కృషి, ప్రభుత్వ
సీఎం కేసీఆర్ గత ఏడాది జూన్ 21న నగరానికి వచ్చినప్పుడు వరంగల్ అర్బన్(హనుమకొండ) జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించి ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులతో దేవాదుల ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు
జిల్లాలో జూలై నెలలో రికార్డు స్థాయిలో వర్షాలు కురవడంతో భూగర్భ జలాలు పుష్కలంగా పెరిగాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకంతో చెరువులు, కుంటలు మరమ్మతు చేయడంతో నేడు జలకళ సంతరించుకున్న�