ఇటీవల కురిసిన వర్షాలతో రంగారెడ్డి జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండి జలకళతో ఉట్టిపడుతున్నాయి. మిషన్కాకతీయ పనుల వల్ల ప్రభుత్వ ఆశయం నెరవేరింది. కాల్వలను మరమ్మతు చేయడం వల్ల వరదనీరు వృథా కాకు�
ఏదైనా వినూత్నంగా ఆలోచించి ఆచరణలో పెడితే మంచి ఫలితముంటుంది. ఆలానే ఆలోచించి ఇక్కడో వన సంరక్షకుడు తమ ఊరి నర్సరీని పండ్ల మొక్కల ఫ్యాక్టరీగా మలిచాడు. తీరొక్క పండ్ల మొక్కలు ఇంటింటికీ అందిస్తూ వాటి బాగోగులు కూ
ఏ చెరువు చూసినా నిండుగా జలాలతో తొణికిసలాడుతున్నది. ఏ తటాకం అలుగు చూసినా మత్తడి దుంకుతున్నది. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో చెరువులు జలకళ సంతరించుకున్నాయి. దీంతో సాగునీట�
ఈసారి అధిక వర్షాలు కురువడంతో వికారాబాద్ జిల్లాలో సాగు పనులు సంబురంగా సాగుతున్నాయి. జిల్లాలో 5,31,501 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేయగా, ఇప్పటికే 4.15లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇంద
జిల్లా వ్యాప్తంగా నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సాగుపనులు జోరందుకున్నాయి. వరి నాట్లకు అనుకూలంగా ముసురు కురుస్తుండటంతో వరిసాగు చేసే రైతులు పొలాలను
సీఎం కేసీఆర్ సహకారంతో బాన్సువాడ నియోజకవర్గంలోని ప్రతి గుంటకూ సాగునీరు, ప్రతినిరుపేదకూ గూడు అందించడమే లక్ష్యమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన బాన్సువాడ పట్టణం పరిధిలోని 2వ వార్డ
రుతి రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించడంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో వానలు పడ్డాయి. 22 జిల్లాలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. గురువా�
సూర్యాపేట, నల్లగొండ జిల్లాల పరిధిలో సుమారు 40 వేల ఎకరాలకు సాగునీరందించే మూసీ ప్రాజెక్టు సొంత రాష్ట్రంలో మహర్దశను సంతరించుకున్నది. ఆయకట్టు రైతాంగానికి సంతోషాల పంటలు పంచుతున్నది. మూసీ ప్రాజెక్టును ఉమ్మడి
ఇప్పుడు గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొన్నది. పచ్చకోక చుట్టుకొని మాగాణం మురిసిపోతున్నది. ఊరిజనం జాతరలో పల్లె పదం వినిపిస్తున్నది. బొడ్రాయి పండుగ.. బోనాల పండుగ.. బీరప్ప ఉత్సవం.. పెద్దమ్మ పెద్దిరాజు వార్షిక
ఏ మాత్రం సముద్ర తీర ప్రాంతం లేని ఒక రాష్ట్రం చేపల పెంపకాన్ని ప్రాధాన్య అంశంగా చుకోవడమే పెద్ద సాహసం!
దానిపై శ్రమించి.. మొత్తంగా పెట్టిన రూ.305 కోట్ల పెట్టుబడితో రూ.25,782 కోట్ల సంపదను సృష్టించడం అపూర్వం!
ఆ సాహసం చ
నైరుతి రుతుపవనాల ప్రభావంతో రానున్న వానకాలంలో సాధారణ వర్షాలే కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గురువారం అంచనా వేసి ంది. వచ్చే జూన్-సెప్టెంబర్ మధ్యకాలంలో వర్షపాతం దీర్ఘకాల సగటు (ఎల్పీఏ)లో 96 శాతం ను�