Public Voice | భాషమ్మ, పెంటమ్మ, లింగమ్మ, సాయమ్మ, సుశీల బ్రాహ్మణపల్లి గ్రామంలో ఇరుగుపొరుగోళ్లు. వయసు పైబడి వీళ్లందరూ ఇంటికాడనే ఉంటున్నరు. పనీ చేయలేరు. వృద్ధాప్యానికి తోడు.. పేదరికం, జబ్బులు వాళ్లకు అదనపు భారాలు. ఆ బాధ
ఉచిత గ్యాస్ అని చెప్పిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం రూ.1200కు మహిళలకు ఇస్తున్నదని, మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ రాగానే అదే మహిళలకు కేవలం రూ.400 మాత్రమే గ్యాస్ సిలిండర్ను అందజేస్తారని ఆదిలాబాద్ నియోజకవర్గ బ
పేదల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని వేములవాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు పేర్కొన్నారు. వేములవాడ రాజన్న క్షేత్రం, పట్టణ అభివృద్ధే ప్రధాన ధ�
సంక్షేమ పథకాల ఆచరణలో తెలంగాణ రాష్ట్రం దేశం మొత్తాన్ని ఆకర్షించి ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం వినూత్న పథకాలను అమలు చేస్తూ రాష్ట్రంలోన
CM KCR | బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో బీడీ కార్మికుల ఓటు ఇంకో పార్టీకి పడొద్దు అని కేసీఆర
ఇందూరు నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, మరోసారి తనను ఆశీర్వదించాలని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా కోరారు. జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న కమ్యూనిటీ హాలులో బుధవారం నిర్వహించిన ది
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం సబ్బండ వర్ణాల ప్రజల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నది. దేశంలో ఏ రాష్ట్రంలోని విధంగా సంక్షేమ పథకాలను అమలుచేస్తూ ర�
ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రతి ఇంటికీ సంక్షేమ పథకం అందుతు న్నదని, అందని ఇల్లు లేదని బీఆర్ఎస్ మాజీ రాష్ట్ర కార్యదర్శి వీ సత్యనారాయణగౌడ్ పేర్కొ న్నారు. సోమవారం సోన్ మండలం గంజాల్,
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటలా మారింది. ఇప్పటికే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గుర్తింపు పొందిన మంచిరెడ్డి ప్రజల మన్ననలు పొందడంతో మళ్లీ గులాబీ జెండా రెపరెపలాడనున్నది. ఐదేండ్ల కాలంల
ఎన్నికల్లో ఎవరూ ఎన్ని కుట్రలు పన్నినా బీఆర్ఎస్దే విజయమని నల్లగొండ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థ్ది కంచర్ల భూపా ల్ రెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణంలోని 11,38,48 వార్డుల్లో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చా�
హనుమంతుడు లేని ఊరు లేదు.. బీఆర్ఎస్ సర్కారు సంక్షేమ పథకాలు అందని ఇల్లు లేదు.. అంతలా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరాయి. గడప గడపకూ దాదాపు రెండు నుంచి మూడు పథకాలు అందాయి. దీనికి అభివృద్ధి తోడవడంతో పల్లెలు ప్�
ప్రతిక్షణం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అన్నారు.
మానవీయ కోణంలో అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు అసహాయుల వైపు నిలిచారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆసరా పింఛన్లను గరిష్ఠ మొత్తంలో అందిస్తున్న బీఆర్ఎస్ సర్కారు మూడోసా
గొల్ల కుర్మలు ఆర్థికంగా వృద్ధి చెందాలనే ఉద్దేశంతో సబ్సిడీపై గొర్రెల పంపిణీ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టినట్లు అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. నగరంలోని వినాయక్నగర్లో ఉన