కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగులు అల్లాడిపోతున్నారు. పెరిగిన ధరలకు జీవనాన్ని కొనసాగించడం కష్టతరంగా మారింది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున హామీలు గుప్పించింది.
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు పెంచి ఇవ్వాలని కోరు తూ ఎల్లారెడ్డి మండలంలోని భిక్నూర్, మోస్రా మండలం లోని చింతకుంట గ్రామ పంచాయతీలను పింఛన్దారులు శనివారం ముట్టడి
ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిరు పేదలు ‘పింఛనివ్వు.. నీ బాంచన్' అని చేయిచాచే దుస్థితి ఏర్పడు తోంది. నాడు ఉమ్మడి రాష్ర్టాన్ని 60 ఏళ్లు పాలించిన నాటి కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు నిరుపేదలను
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈ జేఏసీ) ఆధ్వ
కంట్రిబ్యూటరీ పెన్షన్ సీమ్ (సీపీఎస్)ను వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలంటూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు నినదించారు. సోమవారం పెన్షన్ విద్రోహదినంలో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందో�
ఆసరా పింఛన్లు పెంచుతామని మాయమాటలు చెప్పి రాష్ట్రంలో ఉన్న 65 లక్షల మంది పింఛన్ లబ్ధిదారుల ఓట్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం నేటివరకు ఆ ఊసే ఎత్తకపోవడం బాధాకరమని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడ
రాష్ట్రంలో దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులకు ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్లు పెంచకపోతే తాడోపేడో తేల్చుకుంటామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
రాష్ట ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని సిపిఐ జిల్లా సమితి సభ్యుడు గుండెపిన్ని వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం ఆయన స్పందిస్తూ.. రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధిక�
ఎన్నికలకు ముందు అలవికాని హామీలిచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక వాటిని పక్కన పడేసింది. ఒకటి, రెండు హామీలను అమలు చేస్తూ గొప్పలు చెప్పుకుంటున్నది. ముఖ్యంగా ఆసరా పింఛన్లపై ఇచ్చిన మాటను నెరవేర్చక ఇబ్బం
తాము అధికారంలోకి రాగానే ఆసరా పింఛన్లను రెట్టింపు చేస్తామంటూ 2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా నాటి పీసీసీ అధ్యక్షుడు హామీలు గుప్పించారు. పింఛన్ మొత్తం పెరుగుతుందని నమ్మిన ఆసరా పింఛన్దారులు ఆ ఎన్నికల్లో కా�
ఆరు గ్యారంటీల్లో భాగంగా చేయూత కింద రూ.4 వేల చొప్పున పెన్షన్ ఇదిస్తామని కాంగ్రెస్ చెప్పింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ అగ్రనేతలంతా ఇదే పాట పాడారు. రాహుల్గాంధీ, ప్రియాంక గాంధీతో పాటుగా ఏఐసీసీ అధ్య�
BRS Party | కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలి.. వృద్దులకు, వితంతువులకు, దివ్యాంగులకు ఫించన్లు అందించాలి. కేసీఆర్ పెంచిన ఫించన్ తప్ప సీఎం రేవంత్రెడ్డి ఏమీ పెంచలేదు. ఆయన చల్లగా ఉండి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని �
KTR | ఓ గిరిజన వృద్ధురాలు.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. తనకు వచ్చిన రూ. 2 వేల పెన్షన్లో నుంచి రూ. వెయ్యి నా పెద్ద కొడుకు కేసీఆర్కు ఇవ్వాలని మాజీ ఎంపీ మాల�