Raghav Chadha | ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా అనూహ్యంగా భారతీయ జనతా పార్టీలో చేరడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
Anna Hazare: ఆమ్ ఆద్మీ పార్టీ సరైన మార్గంలో పయనిస్తే, బహుశా రాఘవ్ చద్దాతో పాటు ఇతర ఎంపీలు ఆ పార్టీని వీడేవారు కాదు అని సామాజిక కార్యకర్త అన్నాహజారే అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరికీ
Swati Maliwal | ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్ మరో బాంబ్ పేల్చారు. ఆ పార్టీని వీడుతున్నట్లు ఆమె ప్రకటించారు. అవినీతి, వేధింపులు, మహిళలపై దాడులు, గూండాలకు ప్రోత్సాహం వంటి కారణాల వల్ల తాను ఈ
3 AAP MPs Remain | ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ ఎంపీలు రెండుగా చీలిపోయారు. మొత్తం పది మంది ఎంపీల్లో ఏడుగురు సభ్యులు బీజేపీలో చేరుతున్నారు. దీంతో కేవలం ముగ్గురు �
Arvind Kejriwal : దేశ రాజకీయాల్లో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీలు ముగ్గురు ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. రాఘవ్ చద్దా, అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్.. ముగ్గురూ శుక్రవార�
Raghav Chadha : ఆమ్ఆద్మీ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుల్లో ముగ్గురు పార్టీకి గుడ్బై చెప్పబోతున్నారు. అంతేకాదు.. బీజేపీలో చేరబోతున్నారు. వీరిలో ప్రస్తుతం రాజ్యసభ ఆప్ డిప్యూటీ లీడర్ అశోక్ కు�
Raghav Chadha : రాజ్యసభ ఎంపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత రాఘవ్ చద్దాపై ఆ పార్టీ విమర్శల బాణం ఎక్కుపెట్టింది. చద్దాకు వ్యతిరేకంగా ఆప్ నేతలు వరుసగా స్పందిస్తున్నారు.
రాజ్యసభ ఉపనేత పదవి నుంచి రాఘవ్ చద్దాను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తొలగించింది. 2023 నుంచి ఆయన ఆ పదవిలో ఉన్నారు. చద్దా స్థానంలో పంజాబ్ ఎంపీ అశోక్ మిట్టల్ను ఆప్ నియమించింది.
Raghav Chadha | ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ సభ్యుడైన రాఘవ్ చద్దాపై ఆ పార్టీ చర్యలు చేపట్టింది. 2023 నుంచి రాజ్యసభలో ఉప నేతగా ఉన్న ఆయనను ఆ పదవి నుంచి తొలగించింది. పంజాబ్ ఎంపీ అశోక్ మిట్టల్ను రాజ్యసభలో ఆప్ డిప్యూట�
Water tank leaks | కొత్తగా నిర్మించిన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ప్రారంభానికి ముందే పగుళ్లిచ్చింది. టెస్టింగ్ కోసం నింపిన నీరు ఆ ట్యాంక్ నుంచి లీకైంది. దీంతో అది ఎప్పుడైనా కూలవచ్చని స్థానికులు ఆందోళన చెందుతున్నా�
Bhagwant Mann | పంజాబ్ సీఎం భగవంత్ మాన్ వచ్చే నెలలో పెట్టుబడుల కోసం బ్రిటన్, ఇజ్రాయెల్ పర్యటించాల్సి ఉన్నది. అయితే కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరోపించింది.
Dushyant Kumar Gautam: బీజేపీ నేత దుశ్యంత్ కుమార్ గౌతమ్పై చేసిన సోషల్ మీడియా పోస్టులను కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ 24 గంటల్లోగా తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2022లో జరిగిన అంకిత భండారి మర్డ�