Raghav Chadha : రాజ్యసభ ఎంపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత రాఘవ్ చద్దాపై ఆ పార్టీ విమర్శల బాణం ఎక్కుపెట్టింది. చద్దాకు వ్యతిరేకంగా ఆప్ నేతలు వరుసగా స్పందిస్తున్నారు.
రాజ్యసభ ఉపనేత పదవి నుంచి రాఘవ్ చద్దాను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తొలగించింది. 2023 నుంచి ఆయన ఆ పదవిలో ఉన్నారు. చద్దా స్థానంలో పంజాబ్ ఎంపీ అశోక్ మిట్టల్ను ఆప్ నియమించింది.
Raghav Chadha | ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ సభ్యుడైన రాఘవ్ చద్దాపై ఆ పార్టీ చర్యలు చేపట్టింది. 2023 నుంచి రాజ్యసభలో ఉప నేతగా ఉన్న ఆయనను ఆ పదవి నుంచి తొలగించింది. పంజాబ్ ఎంపీ అశోక్ మిట్టల్ను రాజ్యసభలో ఆప్ డిప్యూట�
Water tank leaks | కొత్తగా నిర్మించిన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ప్రారంభానికి ముందే పగుళ్లిచ్చింది. టెస్టింగ్ కోసం నింపిన నీరు ఆ ట్యాంక్ నుంచి లీకైంది. దీంతో అది ఎప్పుడైనా కూలవచ్చని స్థానికులు ఆందోళన చెందుతున్నా�
Bhagwant Mann | పంజాబ్ సీఎం భగవంత్ మాన్ వచ్చే నెలలో పెట్టుబడుల కోసం బ్రిటన్, ఇజ్రాయెల్ పర్యటించాల్సి ఉన్నది. అయితే కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరోపించింది.
Dushyant Kumar Gautam: బీజేపీ నేత దుశ్యంత్ కుమార్ గౌతమ్పై చేసిన సోషల్ మీడియా పోస్టులను కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ 24 గంటల్లోగా తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2022లో జరిగిన అంకిత భండారి మర్డ�
MCD polls | ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (Muncipal corporation of Delhi - MCD) లో ఖాళీగా ఉన్న 12 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ (BJP) అత్యధిక స్థానాలు గెలుచుకుంది. అధికార బీజేపీకి 7 స్థానాలు దక్కగా, ప్రతిపక్ష ఆప్ (AAP) 3 స్థానాల్లో గె�
AAP Won Tarn Taran Bypoll | పంజాబ్లోని తర్న్ తరన్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఈ స్థానాన్ని నిలబెట్టుకున్నది. ఆ పార్టీ అభ్యర్థి హర్మీత్ సింగ్ సంధు 12,091 ఓట్ల ఆధిక్యంతో విజ�
AAP brings Yamuna water to CM | దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది కాలుష్యంపై రాజకీయ వివాదం కొనసాగుతున్నది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీ యూనిట్ చీఫ్ సౌరభ్ భరద్వాజ్ శుక్రవారం యమునా నది నుంచి మురికి నీటిని ఒక బాటిల్లో సేకరించార
Arvind Kejriwal | ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు ఎట్టకేలకు అధికారిక బంగ్లా లభించింది.
Rekha Gupta | ఢిల్లీ సీఎం రేఖా గుప్తా (Rekha Gupta) వివాదంలో చిక్కుకున్నారు. షాలిమార్ బాగ్ అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి ప్రాజెక్టులపై నిర్వహించిన సమీక్షా సమావేశానికి సీఎం భర్త మనీశ్ గుప్తా (Manish Gupta) హాజరుకావడం ఢిల్లీ