AAP brings Yamuna water to CM | దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది కాలుష్యంపై రాజకీయ వివాదం కొనసాగుతున్నది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీ యూనిట్ చీఫ్ సౌరభ్ భరద్వాజ్ శుక్రవారం యమునా నది నుంచి మురికి నీటిని ఒక బాటిల్లో సేకరించార
Arvind Kejriwal | ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు ఎట్టకేలకు అధికారిక బంగ్లా లభించింది.
Rekha Gupta | ఢిల్లీ సీఎం రేఖా గుప్తా (Rekha Gupta) వివాదంలో చిక్కుకున్నారు. షాలిమార్ బాగ్ అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి ప్రాజెక్టులపై నిర్వహించిన సమీక్షా సమావేశానికి సీఎం భర్త మనీశ్ గుప్తా (Manish Gupta) హాజరుకావడం ఢిల్లీ
రష్యా చమురు కొనుగోళ్లను సాకుగా చూపి భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా 50 శాతం సుంకాలు విధించింది. ప్రపంచంలో ఏ దేశంపై లేని విధంగా కేవలం భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారీగా సుంకాలు (Trump
తీవ్రమైన నేరారోపణలతో 30 రోజులకు మించి కస్టడీలో ఉన్న పీఎం, సీఎం, మంత్రులను పదవిలోంచి తొలగించేందుకు రాజ్యాంగ సవరణ చేస్తూ పార్లమెంట్ ముందుకు తెచ్చిన బిల్లును అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన జేపీసీలో చేరడా
దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తుండటంతో పలు చోట్ల రోడ్లపై మోకాలి లోతుకు పైగా నీరు నిలిచిపోయింది. దీంతో ఒక వ్యక్తి రోడ్డుపై భారీగా నిలిచిపోయిన నీటిలో ఈతకొట్టాడు.
Man swims in waterlogged Delhi road | దేశ రాజధానిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు రోడ్లు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి, కొందరు పిల్లలు ఈతకొట్టారు. ఢిల్లీలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ఆప్ నేతలు మండిపడ్డార�
కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిన చందాన మొన్నటి వరకు ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ నివసించే అధికార భవనాన్ని శీష్ మహల్ (అద్దాల మేడ)గా అభివర్ణించి, దాని కోసం ఆయన లక్షలాది రూపాయలు ఖర్చు చేసి విలాసంగా �
By-election | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ (Gujarat)లో బీజేపీ (BJP)కి గట్టి షాక్ తగిలింది. గుజరాత్లోని విసవదార్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో (Visavadar assembly bypoll) ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఘన విజయం సాధించింది.
BJP | ఇటీవలే జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. విజయం కోసం కమలం పార్టీ భారీగానే ఖర్చు చేసింది.
AAP | ఇటీవలే జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఆ షాక్ నుంచి తేరుకోకముందే ఆ పార్టీకి ఇప్పుడు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన దాదాపు 13 మంది ఢి�
Councillors Climb Table | బడ్జెట్ సెషన్ చివరి రోజున ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఆప్, బీజేపీ సభ్యులు పరస్పరం నినాదాలు చేసుకున్నారు. అలాగే బీజేపీ కౌన్సిలర్లు మేయర్ టేబుల్పైకి ఎక్కి ని�
AAP Protest | దేశ రాజధాని ఢిల్లీలో కొలువైన బీజేపీ ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మండిపడింది. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడం లేదని ఆరోపించింది. ఆప్ కార్యకర్తలు బుధవారం ఢిల్లీలోని పలు చోట�