Raghav Chadha : రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీ(AAP)పై మండిపడ్డారు. 'సర్'(SIR) వివాదంపై స్పందించిన ఆయన తన మాజీ ప్రేయసిలా ఆ పార్టీ ప్రవర్తిస్తోందని విమర్శించారు.
Sidhu Moosewala's Father Slams AAP | నేరస్తులు ముందు హత్యలు చేసి ఆ తర్వాత రాజకీయాల్లోకి వస్తున్నారని హత్యకు గురైన పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలా తండ్రి బల్కౌర్ సింగ్ విమర్శించారు. గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నేతగా ఎదిగిన గు
Gurpreet Singh Sekhon Joins AAP | గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నేతగా ఎదిగిన గుర్ప్రీత్ సింగ్ సెఖోన్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో చేరారు. ఫిరోజ్పూర్ జిల్లాలోని జిరాలో జరిగిన ఒక ప్రత్యేక �
Satyendar Jain : ఆప్ నేత, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్కు భారీ ఊరట లభించింది. జల్ బోర్డు కేసులో అరెస్టైన ఆయనకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది.
Satyendar Jain : ఢిల్లీ జల్ బోర్డు (డీజేబీ) స్కాం కేసులో అరెస్టైన ఆప్ కీలక నేత సత్యేందర్ జైన్ సహా మరో ఆరుగురు నిందితులకు కోర్టు జుడీషియల్ కస్టడీ విధించింది. ఈ మేరకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు బుధవారం ఆదేశాలు జార�
ACB : దేశ రాజధాని ఢిల్లీలోసంచలనం సృష్టించిన జల బోర్డు కుంభకోణం(Jak Board Scam) కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) మాజీ మంత్రి సత్యేంద్ర కుమార్ జైన్(Satyendar Kumar Jain) అరెస్టయ్యారు.
Harbhajan Singh | ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) లో తన మాటకు విలువ లేకపోవడంతోనే బీజేపీ (BJP) లో చేరినట్లు మాజీ క్రికెటర్, రాజ్యసభ సభ్యుడు (Rajya Sabha Member) హర్భజన్ సింగ్ (Harbhajan Singh) తెలిపారు. క్రీడల అభివృద్ధి కోసం పనిచేయాలనే ఉద్దేశంతోనే ఆప్�
Saurabh Bharadwaj : ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. రూ.22,000 కోట్ల విలువైన రైస్ స్కాంకు బీజేపీ ప్రభుత్వం సిద్ధమైందని ఆరోపించింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీ అధ్యక్షుడు సౌరభ్ భరద�
ఈ-20 పెట్రోల్ను కేంద్ర ప్రభుత్వం బలవంతంగా దేశ ప్రజలపై రుద్దతున్నదని ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ విమర్శించారు. శనివారం ఎక్స్ వేదికగా ఆయన ఈ-20 పెట్రోల్పై స్పందించారు. ఈ-20 వల్ల ప్రజల వాహనాలు పాడువుతున్నాయ�
Arvind Kejriwal : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ20 పెట్రోల్కు వ్యతిరేకంగా భారీ ఆందోళనకు ఆప్ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సిద్ధమవుతున్నారు. ఆగష్టు 4న ప్రధాని మోదీ నివాసం వరకు మార్చ్ నిర్వహించనున�
ఈశాన్య ఢిల్లీలో 2020లో జరిగిన అల్లర్లలో హత్యకు గురైన నిఘా అధికారి అంకిత్ శర్మ కేసులో ఆప్ మాజీ నేత తాహిర్ హుస్సేన్, మరో నలుగురికి ఢిల్లీ కోర్టు శుక్రవారం జీవిత ఖైదు విధించింది.
ఇతర రాజకీయ పార్టీలను బీజేపీ ధ్వంసం చేస్తున్నదని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. బీజేపీని అనైతిక పార్టీగా అభివర్ణించారు. తృణమూల్ కాంగ్రెస్లో ఇటీవల తలెత్తిన తిరుగుబ�
Aam Aadmi Party : దేశంలో అనేక చోట్ల ఇటీవలి కాలంలో ఓటములు ఎదుర్కొన్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఊరట కలిగించే ఫలితాలు వెల్లడయ్యాయి. ఇటీవల పంజాబ్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది.
Amritsar : పంజాబ్లోని అమృత్సర్లో కాల్పులు కలకలం రేపాయి. ఆమ్ ఆద్మీ పార్టీ నేతపై పొరుగింటి వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు.