ఈ ఏడాది చివర్లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు, అక్కడ తమ ఉనికిని విస్తరించుకోవడానికి ఆప్ చేస్తున్న ప్రయత్నాలను ప్రస్తావిస్తూ.. కేజ్రీవాల్ శనివారం ట్వీట్ చేశారు. ‘గుజరాత్ అసెంబ్లీ
పనాజీ: గోవాలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థిని ప్రకటించింది. అమిత్ పాలేకర్ తమ పార్టీ నుంచి సీఎం అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. గోవ�
అధికారానికి అడుగు దూరంలోనే 53-57 సీట్ల దాకా గెలువొచ్చు 45 సీట్లతో రెండో స్థానానికి హస్తం ఉత్తరాఖండ్లో, గోవాల్లోనూ ఆప్కు చెప్పుకోదగిన సీట్లు టైమ్స్ నౌ నవ భారత్ సర్వే వెల్లడి న్యూఢిల్లీ, జనవరి 3: పంజాబ్ అస�