పనాజీ: గోవాలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థిని ప్రకటించింది. అమిత్ పాలేకర్ తమ పార్టీ నుంచి సీఎం అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. గోవ�
అధికారానికి అడుగు దూరంలోనే 53-57 సీట్ల దాకా గెలువొచ్చు 45 సీట్లతో రెండో స్థానానికి హస్తం ఉత్తరాఖండ్లో, గోవాల్లోనూ ఆప్కు చెప్పుకోదగిన సీట్లు టైమ్స్ నౌ నవ భారత్ సర్వే వెల్లడి న్యూఢిల్లీ, జనవరి 3: పంజాబ్ అస�
న్యూఢిల్లీ: మహిళా సాధికారతకు పెద్ద పీట వేశారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. పంజాబీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న ఆమ్ ఆద్మీ పార్టీ మహిళలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. వచ్చే ఏడాది పంజాబ్లో జర�
AAP Seeks Police Case Against Actor Kangana Ranaut | బాలీవుడ్ నటి కంగనా రనౌత్పై కేసు నమోదు చేయాలని ఆప్కు నాయకురాలు పోలీసులకు ముంబై ఫిర్యాదు చేసింది. ‘భారతదేశానికి 2014లో
న్యూఢిల్లీ: చీఫ్ సెక్రటరీపై దాడి కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, మరో 9 మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను ఢిల్లీ కోర్టు నిర్దోషులుగా తేల్చింది. అయిత
న్యూఢిల్లీ: పంజాబ్ ఎన్నికల్లో గెలిస్తే రాష్ట్రంలోని అన్ని ఇళ్లకు 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. దీంతోపాటు తాము అధికా�