Aaditya Thackeray | మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే (Aaditya Thackeray) తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవికి రాజీనామా చెయ్యాలని ఏక్నాథ్ షిండేకు చెప్పినట్లుగా తనకు తెలిసింద�
తిరుగుబాటుకు ముందు సీఎం ఉద్ధవ్ ఠాక్రే వద్దకు వచ్చిన ఏక్నాథ్ షిండే తనను కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్టు చేయబోతున్నాయని చెప్పారని, భోరున విలపించారని ఆదిత్య ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. షిండే, ఆయనతో
Cried At Matoshree | ‘మాతోశ్రీకి వచ్చిన తర్వాత ఏక్నాథ్ షిండే ఏడ్చారు. బీజేపీతో వెళ్లకపోతే, తనను జైలులో పెడతారని చెప్పారు’ అని ఆదిత్య ఠాక్రే ఈ నెల 11న అన్నారు. శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ కూడా దీనిని ధృవీకరించారు.
Aaditya Thackeray | మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తనయుడు, శివసేన నాయకుడు ఆదిత్య థాకరే సవాల్ విసిరారు. రాజ్యాంగేతర ముఖ్యమంత్రికి తనపై అసెంబ్లీ ఎన్నికల్లో తలపడే ద�
శివసేన పార్టీ పేరు, గుర్తు కోసం మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గాలు తలపడిన నేపధ్యంలో సేన వర్సెస్ సేన రగడపై ఆదిత్య ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు.
Shiv Sena | మహారాష్ట్రకు చెందిన పొలిటికల్ పార్టీ శివసేనకు ఎన్నికల సంఘం షాకిచ్చింది. రెండు వర్గాలుగా విడిపోయిన ఈ పార్టీ సభ్యుల్లో ఎవరూ కూడా పార్టీ గుర్తయిన విల్లు-బాణం వాడకూడదని తేల్చేసింది.
ముంబై: తిరిగి రావాలనుకునే వారు రాచ్చని ఏక్నాథ్ షిండే వర్గానికి శివసేన నేత ఆదిత్య ఠాక్రే పిలుపునిచ్చారు. వారికి పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయని అన్నారు. ఈ మేరకు రెబల్ ఎమ్మెల్యేలకు సందేశం ఇచ్చారు. కాగా, అ
ముంబై: ‘ఓడలు బండ్లు, బండ్లు ఓడలు’ అవుతాయన్న సామెతకు మహారాష్ట్ర రాజకీయాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. నిన్నటి వరకు శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే వారసుడిగా, మంత్రిగా ఉన్న ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రేపై అనర్హత �
ముంబై : మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం మధ్య కొత్త ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు ఆదివారం ఓ విలాసవంతమైన హోటల్ నుంచి విధాన్ భవన్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా శ�
ముంబై: శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు కేంద్ర ప్రభుత్వం వై కేటగిరి భద్రత కల్పించడాన్ని మహారాష్ట్ర మంత్రి, సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే తప్పుపట్టారు. పారిపోయిన తిరుగుబాటుదారులకు కాకుండా కశ్మీర
మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై రాష్ట్ర మంత్రి, సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్యా ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. రెబెల్ ఎమ్మెల్యేలు చేసిన ద్రోహాన్ని మరువలేమని వ్యాఖ్యానించారు.
హనుమాన్ చాలీసా పఠనం మహారాష్ట్రను కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర హోంమంత్రి దిలీప్ వాల్సే పాటిల్ అధ్యక్షతన సోమవారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ, నవ నిర్మాణ్ సేన డ�