ముంబై: చచ్చిన పార్టీని బ్రతికించేందుకే మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) ప్రయత్నిస్తున్నదని శివసేన నేత, మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే విమర్శించారు. ముంబైలోని శివసేన ప్రధాన కార్యాలయం వద్ద ఎంఎన్ఎ�
ముంబై: దేశ వ్యాప్తంగా బీజేపీ స్థానాన్ని భర్తీ చేయాలని శివసేన యోచిస్తున్నది. ఈ నేపథ్యంలో రానున్న లోక్సభ ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల్లో పోటీ చేయాలని భావిస్తున్నది. శివసేన సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ సంజయ్�
పనాజి: దివంగత గోవా సీఎం మనోహర్ పారికర్ కుమారుడు, ఉత్పల్ పారికర్తో ఎలాంటి రహస్య సమావేశం జరుగలేదని శివసేన నేత, మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే తెలిపారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉత్పల్ పారికర్�
ముంబై: వాతావరణ మార్పులను ఎన్నికల ఎజెండాగా రాజకీయ పార్టీలు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మహారాష్ట్ర పర్యావరణ మంత్రి ఆదిత్య ఠాక్రే తెలిపారు. వాతావరణ మార్పు సమస్య కేవలం ముంబై లేదా మహారాష్ట్రకే పరిమితం �
ముంబై : ఒమిక్రాన్ కేసుల పెరుగుదల నేపధ్యంలో కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసులు అందుబాటులో ఉంచాలని మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో కోరారు. రెండు వ్యాక్సిన�
ముంబై: మీరు ప్రతిపక్షాలపై దృష్టి పెట్టబోతున్నట్లయితే, అది మనం చేయవలసిన పని కాదని మహారాష్ట్ర పర్యావరణ మంత్రి ఆదిత్య ఠాక్రే అన్నారు. రాజకీయాలను దాటి వెళ్లడమే మనందరి పని అని శివసేన నేతలు, కార్యకర్తలతోపాటు �
ముంబై: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, మంత్రి అయిన ఆదిత్య ఠాక్రేకు కరోనా సోకింది. తేలికపాటి కరోనా లక్షణాలు కనిపించగా పరీక్ష చేయించుకున్నానని, శనివారం పాజిటివ్గా రిపోర్టు వచ్చిందని ఆయన తెలిపార�