మంత్రి పదవి ఆశించి భంగపడ్డ పలువురు సీనియర్ నేతలను బుజ్జగించేందుకు స్వయంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదని తెలుస్తున్నది. ఖర్గే చర్చలకు ఆహ్వానించినప్పటికీ కో
మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు మంత్రి వర్గంలో చోటు కల్పించాలని మార్కెట్ కమిటీ చెర్మన్ చెలుకల తిరుపతి డిమాండ్ చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిర�
వేములవాడ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ విస్తరణ పనులపై త్వరలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వేములవాడ పట్టణవాసులు, భక్తులందరికీ అవగాహన కల్పించనున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెల్లడించార�
ప్రొటోకాల్ విషయంలో ఆది శ్రీనివాస్ మాట్లాడిన తీరు విడ్డూరంగా ఉన్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య అన్నారు. సిరిసిల్లలోని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Aadi Srinivas | గల్ప్ దేశాలకు పంపిస్తామంటూ అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఓ ట్రావెల్స్ గుట్టు బట్టబయలైంది. ఏకంగా ప్రభుత్వ విప్, వేములవాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు ఫోన్ చేసి గల్ఫ్కు పంపిస్తామని బ�
Flexi photo controversy | సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 26: సిరిసిల్ల నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమంలో ఫ్లెక్సీలో పొటోల వివాదం మరోసారి విమర్శలకు తావిస్తుంది. ఇటీవలే సిరిసిల్లలో అపరిల్ పార్కు ప్రారంభోత్సవంలో సిరిసిల్ల ఎమ�
AADI SRINIVAS | రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శ్రీనివ�
AADI SRINIVAS | కథలాపూర్, ఏప్రిల్ 9 : రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కోరారు. మండలంలోని పోసానిపేట, భూషణ్ రావు పేట గ్రామాల్లో సహకార సంఘం ఆధ్వర్యంలో
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అల్టిమేటంతో దిగొచ్చిన ప్రభుత్వం మల్కపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని వదిలింది.
Vemulawada | రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ ఆలయంలో పట్టువస్త్రాల సాంప్రదాయానికి హస్తం నేతలు తూట్లు పొడిచారు. సాంప్రదాయానికి విరుద్దంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలను కాంగ్రెస్ ప
అనుపురం, రుద్రవరం, సంకెపల్లికి చెందిన ముంపు గ్రామాల నిర్వాసితులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైన దాదాపు 5 కోట్ల ఇంటి పరిహారం చెక్కులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అందజేశారు.